హమీర్పూర్ జిల్లాలో ఆస్తి(property) కోసం కన్న తండ్రినే చంపేశాడో కొడుకు. భూ వివాదం కారణంగా కలుయాగి కుమారుడు తన తండ్రిని పదునైన ఆయుధంతో హత్య చేశాడు. పట్టపగలు ఈ హత్య ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED) అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.
వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికైనా చెబుతుందేమో అని ఆమెను హతమార్చాడు. అంతటితో అతని పైశాచిక ఆనందం తీరలేదు. చనిపోయిన వృద్ధురాలితో సెల్ఫీవీడియో(selfi) తీసుకుని తనలోని క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నాడు.
జంషెడ్ పూర్ లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేశారు.
SI Exam: ఎస్సై పరీక్ష రాయడానికి హైదరాబాద్ వచ్చిన ఓ కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు అనీల్ గౌడ్. అతను ఎస్సై పరీక్ష రాసేందుకు శుక్రవారం శ్రీకృష్ణనగర్లో నివసించే సోదరుడు, సీఆర్ కానిస్టేబుల్ అనంతం గౌడ్, గ్రూ...
Hair Style:మనుషులు చాలా సున్నితమైపోయారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా బూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఈ క్రమంలోనే బలన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇదే పరిస్థితి. ప్రేమ విఫలం అయ్యిందనో, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్లనో..చదవ లేక పోతున్నామనో..ఆర్ధిక ఇబ్బందులనో..ఇలా అనేక రకాల కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఆత్మహత్య ఘటనల వార్...
Chocoate:భర్త చాక్లెట్ తీసుకురాలేదని 25 ఏళ్ల భార్య ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని హెన్నూరు బండే సమీపంలోని హొన్నప్ప లేఅవుట్లో చోటుచేసుకుంది. సెలూన్లో పనిచేసే గౌతమ్, అతని భార్య నందిని కాలేజీ నుంచి ఒకరికొకరు తెలుసు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఘటన జరిగిన రోజు గౌతమ్ను నందిని పనికి వెళ్లకుండా అడ్డుకుంది. ఆపై ఇద్దరి మధ్య గొడవ జరిగ...
Dowry: కూతురికి నచ్చాడని తండ్రి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లప్పుడు రూ.25 లక్షల కట్నం, నగలు ఇచ్చాడు. కానీ, కట్నంగా ఇస్తానని చెప్పిన ‘లగ్జరీ’ కారు రాలేదన్న కారణంతో ఓ భర్త భార్యను వదిలేసి పరారీ అయిన ఘటన గోవాలో చోటుచేసుకుంది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు తండ్రి తన కుమార్తె బయోడేటాను మ్యాట్రిమోనియల్ సైట్లో పోస్ట్ చేశాడు. అతన్ని చూసి డాక్టర్ హిసార్. అబీర్ గుప్తాకు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బద్రి'లో హీరోయిన్గా నటించిన అమిషా పటేల్(Ameesha Patel)కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ తెలుగులో 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్(Tollywood)లో పవన్తో 'బద్రి' సినిమా తర్వాత మహేష్ బాబుతో 'నాని', ఎన్టీఆర్ తో 'నరసింహుడు', బాలయ్యతో 'పరమవీరచక్ర' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ...
Gold Smuggling: దేశ ఆర్థిక రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు బంగారం స్మగ్లింగ్కు అడ్డాగా మారింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. దీంతో బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బంగారం స్మగ్లింగ్ ఎక్కువైంది. గత పదకొండు నెలల్లో ముంబై విమానాశ్రయం ద్వారా 604 కిలోల బంగారం అక్రమంగా రవాణా అయింది. దీని ఖరీదు 340 కోట్ల రూపాయలు. ఈ డే...
100 Marriages: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. ఈ వేడుక గ్రాండ్ గా జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి పెళ్లి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. గోళ్లు పెంచడం, గెడ్డం పెంచడం, బరువు పెరగడం వంటి వాటిలో విచిత్ర రికార్డులు నమోదు చేసిన వారి గురించి చదివాం. అయితే ఒక వ్యక్తి మాత్రం 100 మందికి పైగా మహిళలను పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పెళ్లిళ్ల కారణంగా ఆ వ్యక్...