మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటుండడంతో కుటుంబసభ్యులు తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆకస్మాత్తుగా చిన్నారి రోదించడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వచ్చి చూడగా బాలిక విలవిలలాడుతోంది. గొంతు పట్టుకుని ఊపిరాడకపోవడంతో గట్టిగా ఏడుస్తూ ఉంది.
పెళ్లైన రెండు రోజులకే వరుడు ఆకస్మాత్తుగా మరణించాడు. అయితే తనకు వచ్చిన హోం థియేటర్(home theater) పేలిన(blast) క్రమంలో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వరుడితోపాటు అతని బంధువు కూడా ఒకరు మృతి చెందగా, ఇంకో ఏడుగురికి గాయలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్(chhattisgarh)లోని రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ఒడిశాలో క్రికెట్ ఓ ప్రాణాన్ని తీసింది. అంపైర్ గా వ్యవహరిస్తున్న ఇరవై రెండేళ్ల లక్కీ రౌత్ కి, ఆటగాడు జగారౌత్ కు మధ్య నో-బాల్ విషయమై వివాదం ప్రారంభమై, చినికి చినికి వానగా మారి అది కత్తితో పొడిచి ప్రాణం తీసే వరకు పోయింది.
ఘర్షణలు, మంటలు చెలరేగించి దానితో చలి కాచుకునే లక్షణం బీజేపీకి ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. చెలరేగిన అల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
గతంలో ఇదే ఆస్పత్రి వైద్యులు ఒక వ్యక్తి శరీరంలో ఉన్న స్టీల్ గ్లాస్ తొలగించారు. అత్యంత అరుదైన శస్త్ర చికిత్సలు ఈ ఆస్పత్రి వైద్యులు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు.
విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ మైనర్ విద్యార్థిని విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగలేదు. ఆ యువతికి మాయ మాటలు చెప్పి ఏకంగా తిరుపతి తీసుకేళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అతని ప్రవర్తనను గుర్తించిన బాలిక తన పేరెంట్స్ కు విషయం చెప్పడంతో పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు.
తిరుపతి జిల్లా (Tirupati District) లో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం (Chandragiri Mandal) గుంగుడుపల్లెలో దుండుగులు కారుపై పెట్రోల్పోసి నిప్పటించడంతో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు . కారు నంబర్ప్లేట్ ఆధారంగా మృతుడిని వెదురుకుప్పం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ను(Software Engineer) ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
ప్రముఖుల ఇళ్లలో దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కుమార్తె ఐశ్వర్య నివాసంలో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దిగ్గజ గాయకుడు యేసుదాస్ (KJ Yesudas) కుమారుడు, ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాసు (Vijay Yesudas) నివాసంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. అత్యంత విలువైన ఆభరణాలు (Jewellery), వజ్రాలతో (Diamonds) పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లు (Documents) చోరీకి ...
కర్ణాటక బెంగళూరు(bengaluru)లో సిటీ పార్కులో కూర్చున్న 19 ఏళ్ల యువతిని కారులోకి లాక్కుని వెళ్లి.. నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులోనే ఈ ఘటన మార్చి 25న జరుగగా..నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
మస్కిట్ కాయిల్స్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు పీల్చడం వలన వాళ్లు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం (post-mortem) నివేదిక వస్తేనే కానీ వారి మరణం వెనుక రహాస్యం (Secret) తెలియనుంది.
లేఆఫ్ లు (Lay offs) ప్రకటిస్తున్న వేళ తన ఉద్యోగం (Job) కూడా ఊడిపోతుందని ఆందోళన చెందుతుండేవాడు. ఒత్తిడిని టెకీలు జయించలేక ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడంతో బాధిత కుటుంబాలు తీరని శోకంలో మునుగుతున్నాయి.
అతి పురాతనమైన ఆ బావి దాదాపు 50 అడుగుల లోతు ఉంది. ఈ బావిని 40 ఏళ్ల కిందట మూసేశారు. పైన శ్లాబుతో ఫ్లోరింగ్ చేసి ఉంచారు. అధిక బరువు ఉండడంతో ఒక్కసారిగా అది కూలిపోయిందని పోలీసులు తెలిపారు.