UK ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసం లండన్లోని డౌనింగ్ స్ట్రీట్ గేట్ వద్ద ఓ వ్యక్తి కారుతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనపై అధికారులు పలు రకాలుగా వివరాలను ఆరా తీస్తున్నారు.
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఐసీయూలో చేర్చిన ఒక రోజు తర్వాత, వైద్య కారణాలతో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్వాసకోశ సమస్యల కారణంగా జైన్ను ఢిల్లీలోని లోక్నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేర్చారు.
హైదరాబాద్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ 8 మందిని అరెస్ట్ చేసిన SOT పోలీసులు పావనీ బ్రాండ్ పేరుతో నకిలీ విత్తనాల విక్రయం బాలానగర్, రాజేందర్ నగర్ ప్రాంతాల్లో సోదాల్లో లభ్యం వ్యవసాయ శాఖతో కలిసి పోలీసుల స్పెషల్ ఆపరేషన్ 85 లక్షల నకిలీ విత్తనాలు సీజ్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
తెలంగాణాలో పెద్ద సైబర్ మోసం(cyber fraud) వెలుగు చూసింది. రెండు నెలల్లో ఓ వ్యాపారికి రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీ రాబడులు వస్తాయని నమ్మించి వ్యాపారవేత్త(businessman)ను కంపెనీ ఆకర్షించింది.
తీవ్ర విషాదంలో ఉన్న ఆమె ఎవరితో సక్రమంగా మాట్లాడడం లేదు. ఆమె పరిస్థితి చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అందుకే ఆమె వెన్నంటే అందరూ ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి నిద్రపోయిన ఆమె తెల్లవారుజామున ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనతో కుటుంబీకులు హతాశయులయ్యారు.
కేరళలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియరాలేదు. కన్నూర్లో బుధవారం ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.
అనంతరం కొద్దిసేపటికి బయటకు వెళ్లాడు. గ్రామం సమీపంలో ఉన్న శివాలయానికి చేరుకున్నాడు. అక్కడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతున్నాడు.
అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 56 మందికి స్వల్ప గాయాలవగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
గ్రామాల్లో డప్పు చాటింపు కూడా వేయించి ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇంటింటికి తిరుగుతూ పూజల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
కాస్త నమ్మాం అనుకుంటే చాలు ఎవరైనా మోసం చేయడానికి రెడీగా ఉంటారు. మనలో చాలా మంది కూడా ఎవరైనా నమ్మకంగా నాలుగు మాటలు చెబితే వెంటనే వారు ఎవరు అనేది కూడా ఆలోచించకుండా నమ్మేస్తాం. ఇక సెలబ్రెటీల పేర్లు చెబితే గుడ్డిగా నమ్మేస్తాం. అలా నమ్మేవారిని మోసం చేసేవాళ్లు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు.
జర్మనీకి చెందిన ఓ జంట 24 గంటలు శృంగారం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇటలీ పర్యటనలో ఓ గదిలో ఒకరోజంతా అదే పనిలో ఉన్నారు. శృంగారం కోసం డ్రగ్స్ కూడా తీసుకున్నారని తెలిసింది.
మూడేళ్లుగా ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి బాబు (7), లక్ష్మి (3) సంతానం. పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత తన కుమార్తె లక్ష్మితో కలిసి నిద్రపోయింది.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi international airport)లో భారీగా డ్రగ్స్(drugs) దొరికింది. ఇద్దరు కామెరూన్ దేశస్థుల నుంచి రూ.47.75 కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.