కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఫోన్ చేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నాడని అతడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని క్రిటిక్ ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీనిపై ఊర్వశి రౌతేలా స్పందిస్తూ పరువునష్టం దావా కేసు వేసింది.
వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలిలో ఫ్యాన్ వార్ తో దారుణం జరిగింది. తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య ఘర్షణ తలెత్తి… అది కాస్తా హత్యకు దారితీసింది
వినీత్, రోహినా నాజ్ ఆరేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్(live in relationship)లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని రోహినా వినీపై ఒత్తిడి తెచ్చింది. అయితే రోహినా, వినీత్లు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వినీత్ కుటుంబసభ్యులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు..
రైల్వే స్టేషన్లో(Railway Station) అడుక్కు తింటున్న ఓ మహిళను తీసుకువచ్చి పెంచి పెద్దచేసి పెళ్లి చేస్తే యజమానురాలినే అంతం చేసింది. షబ్నం అనే మహిళ 25 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్లో భిక్షాటన(Begging) చేసేది. మేరీ సిలిన్ విల్ఫ్రెడ్ డికోస్టా అనే మహిళ ప్రతిరోజు రైల్వే స్టేషన్ కు వెళ్లేది. అక్కడ వికలాంగురాలైన షబ్నం(shabnam) ను చూసి జాలిపడి ఇంటికి తీసుకొని వచ్చి పని కల్పించింది. 25ఏళ్లుగా సొంత మనిషిలా ...
ప్రీతిది ఆత్మహత్యేనని తాను నమ్ముతున్నట్లు తండ్రి నరేందర్(Narendar) తెలిపాడు. సిరంజి దొరికిందని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ, పోస్టుమార్టం రిపోర్ట్ చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామని ఛార్జ్షీట్(Charge sheet)లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్(Princ...
భర్త హఠాత్తుగా ఇంటి(house)కి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పొరుగింటి వాడితో ఉన్న భార్యను చూసి భర్తకు కోపం వచ్చింది. ఆ వెంటనే అతను తన భార్య ప్రేమికుడు రాజ్రూప్ బైగాపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేశాడు.
జమ్ము కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉధృతమైన నిఘాతోపాటు సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్లలో హై అలర్ట్ విధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతోపాటు పూంచ్ సెక్టార్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అధికారులు(officers) 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు వారు ఎటాక్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించి పలు వివరాలను సేకరించారు.
తన ఆత్మహత్యకు(suicide attempt) గల కారణం సీఐ(CI Gopi) అంటూ ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి మరి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా భూపాలపట్నంలో చోటుచేసుకుంది. మధ్యవర్తిగా ఉన్నందుకు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇక్కడ చుద్దాం.
అమ్మాయిలను (మోడల్స్) వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై భోజ్పురి నటి సుమన్ కుమారి(Suman Kumari)(24)ని ముంబై పోలీసులు(mumbai police)అరెస్టు చేశారు. ఆ క్రమంలో ముగ్గురు మోడల్లను పోలీసులు రక్షించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.