అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో ఇంజన్ అమర్చి అనంతరం యథావిధిగా రైలు బయల్దేరింది. కాగా బొలెరో వాహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేటు వేసినా దూసుకురావడంతో వాహనంలోని వ్యక్తులు దొంగలా? (Theif) అనే సందేహాలు వస్తున్నాయి. పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా అనే కోణంలో రైల్వే పోలీసులు (Railway Police) దర్యాప్తు చేస్తున్నారు.
తోపులాట సంఘటనను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా పాలక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధిక వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారని తెలుస్తున్నది. వారి వేధింపులు తాళలేకనే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాలనలో మాఫియా డాన్ లు (mafia don) వణికి పోతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, ఇష్టారీతిన ప్రవర్తిస్తే యోగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యోగి తీరు ఉగ్రవాదులు, మాఫియాను ఆందోళనకు గురి చేస్తోంది.
తలుపును తెరచి కుమార్తెను కిందకు దింపగా అప్పటికే హేమలతా మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. కాగా ఇంట్లో యువతి రాసిన లేఖ లభించింది.
సంఘటనపై అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది అనేది ఎవరికీ తోచడం లేదు. కారు ట్రాక్టర్ ను ఢీకొట్టిందా? లేదా ట్రాక్టర్ పై ఉన్న జేసీబీ జారిపడి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైళ్ల పైన రాళ్ల దాడి (stone pelting on trains) వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway-SCR) మంగళవారం హెచ్చరించింది.
పులివెందులలో (Pulivendula) జరిగిన కాల్పుల (Gun Firing) ఘటన పైన తెలుగు దేశం పార్టీ అధినేత (Telugu Desam Party), మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
తెలుగులో 'ఝుమ్మంది నాదం' మూవీతో పరిచయం అయిన హీరోయిన్ తాప్సీ(Taapsee). ఆ సినిమా తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్(Web series)లోనూ నటిస్తోంది. చాలా మంది తాప్సీని మగరాయుడిలా ఉంటుందని, ఎవరి మాటా వినదని చెబుతుంటారు. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్(Bollyw...
పులివెందుల(Pulivendula)లో తుపాకీ మోత(gun firing) మోగింది..ఓ వ్యక్తి, తన ప్రత్యర్థులిద్దరిపై కాల్పులు(gun firing) జరిపాడు. వారు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చేరారు. సహజంగా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాల్పులు జరిగింది ఏపీ సీఎం సొంత నియోజకవర్గంలో కావడం, కాల్చిన వ్యక్తి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైనవాడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ముందే ఇంజనీరింగ్ విద్యార్థులు (Engineer Students) అంటే ఆ సందడే వేరు. ఆటపాటలతో హోరెత్తిస్తారు. ఆ విధంగానే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన స్నేహుతురాలి (Friend) సోదరి వివాహంలో సందడి చేశాడు. దగ్గరుండి పనులు చేస్తూనే ఆ కుటుంబంలో ఒకడిగా నిలిచాడు.
ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భక్తులు ఎక్కడి వారు అనేది వివరాలు తెలియాలి. మృతులు, క్షతగాత్రులు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని అక్కడి మీడియా చెబుతున్నది.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బీజేపీ(BJP) నేతను నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాండిచ్చేరి హోం మినిస్టర్ నమశ్శివాయం బంధువైన సెంథిల్ కుమార్(Senthil kumar)ను విల్లియానూర్ అనే రద్దీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రద్దీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన టీ తాగుతుండగా అంతలోనే ఏడుగురు దుండగులు బైకులపై అక్కడికి చేరుకున్నారు.
తీవ్రంగా కొట్టడంతో చాందినీ మృతి చెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తెకు చెప్పి చాందినీ విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని నమ్మించాడు. అనంతరం కుమార్తె అంత్యక్రియలు సక్రమంగా పూర్తి చేశాడు. అయితే తన అక్క చనిపోవడాన్ని సోదరి ఆసియా జీర్ణించుకోలేకపోయింది.