కొండ చరియలు విరిగి పడటం వల్ల 14 మంది చనిపోయారు. భవనాల శిథిలాల కింద మరికొంత మంది ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భీకర వర్షాలకు చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
రాజేంద్రనగర్ శివార్లలో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలోని టాటానగర్లో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి.
వివాహం చేసుకున్న ఓ నవ వధువు, వరుడు తమ ఇంటికి కారులో బయల్దేరారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వారు కొన్ని గంటల్లోనే ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో మొత్తం 5 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘోర ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. చిన్నారితో సహా 8 మంది సజీవదహనం అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జైపూర్లో గల శ్యామ్నగర్లో ఉన్న రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగామేడీని గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దారుణ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఉత్తర ఇరాక్లోని సోరాన్లో యూనివర్సిటీ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొందరు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
మారుతున్న పరిస్థితుల కారణంగా రోజురోజుకు మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇచ్చిన మాటలు అనేక మంది నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి తన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటలు నమ్మి మోసపోయింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
యూపీలోని హర్దోయ్లో ఓ మహిళపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. ఆ సమయంలో మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో గ్రామానికి చెందిన నలుగురు రౌడీలు ఇంట్లోకి ప్రవేశించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించారు.
నూరేళ్లు బతకాల్సిన జనం.. ఆవేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉద్యోగం రాలేదని కొందరు, డబ్బులు లేవని మరికొందరు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కొందరు ఇలా తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు .
పోలీసు నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ ప్రాణపాయ స్థితిలో ఉంది. తూటా శుభ్రం చేస్తుండగా.. పొరపాటున మహిళ తలలోకి బుల్లెట్ దుసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె పరిస్థతి విషమంగా ఉంది.
యూనివర్సిటీలో మంటలు చెలరేగడం వల్ల 14 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో మరో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దొంగలు దోచుకున్న వాటిని ఉంచుకోరు. దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కోసారి భారీ అంచనాలతో చోరీ చేసే దొంగలకు నిరాశే ఎదురవుతుంది. ఐరన్ అని తెలియగానే బంగారం అనుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేసిన సంఘటనలు గతంలో కొన్ని నమోదయ్యాయి. ఇప్పుడు అమెరికాలోని వాషింగ్టన్లో దొంగల ప్రవర్తన చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోతున్నారు.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని మెరిసే కొవ్వొత్తుల తయారీ యూనిట్లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా..ఎనిమిది మంది గాయపడ్డారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో 9 మంది నవజాత శిశువులు మరణించారు. గత 24 గంటల్లో 9 మంది చనిపోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో మరికొంత మంది శిశువుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఒక్కో మంచంపై ముగ్గురు శిశువులను ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసి యాత్రకు వెళ్లి అక్కడే సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.