ఇటీవల కాలంలో రకరకాలుగా మోసగాళ్లు సైబర్ క్రైంకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు భయపడి ఎనిమిది లక్షలు వారి ఎకౌంట్కు ట్రాన్స్వర్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి వాటిపై అంతా అవగాహనతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలేం జరిగిందంటే..?
అమెరికాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో భారతీయ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇదే సంఘటనలో తన సోదరి గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
హత్య కేసులో ఇరుక్కున్న కన్నడ హీరో దర్శన్కు దారులు మూసుకుపోయాయి. తప్పించుకునే మార్గాలు లేకుండా పోయాయి. దీంతో పోలీసులు దూకుడు పెంచారు. అన్ని ఆధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇంతకీ దర్శన్ ఏ కేసులో ఇరుక్కున్నాడు? పోలీసులకు ఎలా దొరికిపోయాడు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
నూతనంగా ఏర్పడిన ప్రధాని మోడీ కేబినెట్లో 28 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. అందులో కేంద్ర హోం సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై కూడా క్రిమినల్ కేసు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
లైంగిక దాడి కేసులో అరెస్టైన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇన్వెస్టిగేషన్ బృందానికి ఏమాత్రం సహకరించడం లేదని వార్తలు వెలువడుతున్నాయి. తనకేం తెలియదని కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ఎంపీ చెబుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తనను ప్రేమించాలంటూ ఓ యువతిని వేదించ సాగాడో యువకుడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. తర్వాత పొడుచుకుని అతడూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇప్పుడు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కుటుంబానికి రక్షణగా నిలవాల్సిన ఓ ఇంటి పెద్దే ఆ కుటుంబ సభ్యుల పాలిట శాపంగా మారాడు. మొత్తం ఎనిమిది మందిని నరికి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడంటే..?
హాలీవుడ్ యాక్టర్ దారుణంగా చంపబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కారులో దోపిడికి ప్రయత్నించిన దుండగులు జనరల్ హాస్పిటల్ ఫేమ్ నటుడు జాన్నీ వాక్టర్ను కాల్చి చంపారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్గా మారింది.
హైవేపై వేగంగా వేళ్తున్న వాహనం నుంచి వస్తువులను కాజేసే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ అంతటి రిస్క్ చేయలేరు. ఇది చూస్తుంటే అచ్చం యాక్షన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొత్తం 130 మంది ఈ పార్టీలో పాల్గొనగా, 86 మందికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది.
బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అనర్ కోల్కతాలో హత్యకు గురైన సంఘటనలోన దారుణమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎంపీని చంపిన తర్వాత చర్మం ఒలిచి, శరీర భాగాలను ముక్కలు చేసి వేరు వేరు చోట్ల పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో మృతి చెందింది. స్థానికంగా ఉన్న చెరువులో ఆ బాలిక ఓ రోజు స్నానం చేయడం వల్ల నీటిలో ఉన్న అమీబా ముక్కు ద్వారా వెళ్లి మృతికి కారణమైంది.
పెళ్ళి పీటల మీదనుంచి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసిన ఘటనలు చూశాము కానీ ఇక్కడ పెళ్లి ఊరేగింపునుంచి నూతన వధువును కిడ్నాప్ చేశారు. కత్తులతో బెదిరించి వధువును ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్గా మారింది.