• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Narsa Reddy: కాంగ్రెస్ సీనియ‌ర్ క‌న్నుమూత‌

మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి. న‌ర్సారెడ్డి(92) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈ రోజు తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు.

January 29, 2024 / 08:45 AM IST

Bomb Threat: రామాలయానికి బాంబు బెదిరింపులు

అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం జ‌రిగిన ఆరు రోజుల త‌ర్వాత ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని రామ్ జాన‌కి టెంపుల్‌ను పేల్చేస్తామని పోస్టర్లు వెలిశాయి.

January 28, 2024 / 02:13 PM IST

Red Sea: ఎర్రసముద్రంలో రెచ్చిపోయిన హౌతీలు

ఎర్రసముద్రంలో హౌతీలు మరోసారి రెచ్చిపోయారు. తమపై దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్‌ నౌకలపై ఒకేసారి దాడులు చేశారు. రష్యా నుంచి చమురు తీసుకొస్తున్న బ్రిటన్‌ నౌక మార్లిన్‌ లువాండా మాత్రం హౌతీల నుంచి తప్పించుకోలేకపోయింది. క్షిపణులు నేరుగా తాకడంతో ఇంధన ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నాయి.

January 28, 2024 / 11:22 AM IST

Donald Trump: పరువు నష్టం కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. భారీ జరిమానా

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు 83 మిలియన్ డాలర్ల ( ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకు పైమాటే) పరిహారం చెల్లించాలని కోర్టు ట్రంప్‌ను ఆదేశించింది.

January 27, 2024 / 03:40 PM IST

Red Sea: మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్

గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బ్రిటన్​కు చెందిన ఆయిల్​ ట్యాంకులతో వెళ్తున్న ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు.

January 27, 2024 / 10:29 AM IST

America : లవర్ ను 108సార్లు కత్తితో పొడిచి చంపినా.. శిక్ష పడలేదు ఎందుకో తెలుసా?

కాలిఫోర్నియా మహిళ తన ప్రియుడిని 108 సార్లు పొడిచి హత్య చేసింది. కోర్టు విచారణ తర్వాత మహిళ హత్యకు పాల్పడినట్లు తేలింది.

January 26, 2024 / 04:25 PM IST

Blood Cancer: గంగానదిలో ముంచితే బ్లడ్ క్యాన్సర్ నయమవుతుందని.. బాలుడు ప్రాణాలు బలిగొన్న మహిళ

ఓ మూఢనమ్మకం పిల్లాడి ప్రాణాలను బలిగొంది. బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఓ బాలుడిని గంగానదిలో ముంచితే నయం అవుతుందనే మూఢ‌న‌మ్మ‌కం బాలుడిని బ‌లి చేసింది.

January 26, 2024 / 12:26 PM IST

Russia: కూలిన విమానం.. 65 మంది దుర్మరణం!

రష్యా విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న ఉక్రెయిన్ సైనికులు 65 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాద ఘటనపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సైనికులపై రష్యా ప్రతీకార చర్యలు చేపడుతోందని ఫైర్ అయ్యింది.

January 24, 2024 / 07:44 PM IST

Earthquake: చైనాలో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. చైనాలోని దక్షిణ ప్రాంతమైన జిన్‌జియాంగ్‌‌లో భూమి కంపించింది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది.

January 23, 2024 / 09:29 AM IST

Atal Setu: బోల్తాపడ్డ కారు.. అటల్ సేతుపై ఇదే మొదటి ప్రమాదం

నూతనంగా నిర్మించిన అటల్ సేతుపై జరిగిన తొలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు.

January 22, 2024 / 01:36 PM IST

GOA : బీచ్‎కెళ్లి ఎంజాయ్ చేద్దామని చెప్పి.. భార్యను సముద్రంలో ముంచి చంపిన భర్త

ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు. ఈ ఘటన గోవా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవ్ కతియార్ గోవాలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

January 21, 2024 / 03:59 PM IST

Isreal: రెండు దేశాలపై ఇజ్రాయెల్ దాడి

సిరియా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ నిన్న వైమానిక దాడులు జరిపింది. ఇందులో ఇరాన్ సైనిక సలహాదారులను, హెజ్‌బొల్లా కమాండర్లను హతమార్చింది. కొందరు చనిపోయగా.. పలువురు గాయాలు పాలయ్యారు.

January 21, 2024 / 11:30 AM IST

Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో చేసిన వ్యక్తి అరెస్ట్

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ఆ వీడియోను తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

January 20, 2024 / 04:47 PM IST

Hyderabad : హైదరాబాదులో వ్యభిచార ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార ముఠా గుట్టురట్టైంది. ఓ కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎస్ఏ సెలూన్ ముసుగులో నీచమైన పని చేస్తున్నాడు.

January 20, 2024 / 03:44 PM IST

Amazon: అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదం.. అమెజాన్‌కు నోటీసులు

అయోధ్య రామ మందిర ప్రసాదం అంటూ కొందరు ఆన్‌లైన్‌లో నకిలీ ప్రసాదాలు కలకలం రేపేతున్నాయి. అయోధ్య ప్రసాదం పేరిట మిఠాయిలను అమ్ముతోందనే ఆరోపణలతో ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.

January 20, 2024 / 01:45 PM IST