2012లో నిర్భయ ఘటన దేశాన్నే కాదు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు మరోసారి ఓ యువతితో ప్రయాణిస్తూ కండక్టర్, బస్సు డ్రైవర్ దారుణానికి పాల్పడ్డారు. బస్సు ఉత్తరప్రదేశ్ నుండి జైపూర్కు వస్తోంది.
2013 ఐపీఎల్ సీజన్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సింగ్, బెట్టింగ్లకు పాల్పడ్డాడని ఐపీఎల్ అధికారి ఒకరు ఆరోపించారు. అయితే, ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.
అత్తపై దారుణంగా ఓ కోడలు దాడి చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూట్యూబర్ చందుసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో అత్యాచారం చేశాడని యువతి కేసు నమోదు చేసింది.
రెండు కార్లు ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. ఈ ఘటనలో సాబ్జీ తీవ్రంగా గాయపడగా అతన్ని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించారు. మరోవైపు డ్రైవర్, పీఏకు కూడా గాయాలైనట్లు తెలిసింది. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్ని ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. అయితే సాబ్జీ అంగన్ వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం తిరిగి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ చో...
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య భార్య, ఇద్దరూ పిల్లల్ని కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న గన్ మెన్ నరేష్ చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో చోటుచేసుకున్న ఘటన అయితే ఇతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఎందుకు భార్య, ఇద్దరు చిన్నారులను చంపేసి హత్య చేసుకున్నాడనే వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు ఉన్నాతాధికారల వద్ద పనిచేసే సిబ్బందికి పని ఒత్తిడి ఉంటుందని పలువురి ఆరోపణ ఆర్థిక కారణాల నేపథ్యంలో ఈ...
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా సరిహద్దు ప్రాంతాల్లో బంగారం బిస్కెట్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి ఏకంగా కోటిన్నర విలువైన గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పలు చోట్ల కొన్ని గోల్డ్ షాపుల యజమానులు నగదు ముందుగా కట్టడం ద్వారా తర్వాత బంగారు అభరణాలు తీసుకోవచ్చని ఆఫర్ల ఉన్నాయని కస్టమర్లకు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఓ షాపు యజమాని ఆఫర్ ఉందని చెప్పి వినియోగదారుల నుంచి ఏకంగా రూ.100 కోట్లకుపైగా తీసుకుని చీట్ చేశాడు.
హైవే రోడ్డుపై 17 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.
కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఆరుగురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కాగా..మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతి ప్రేమించిన యువకుడిపై యాసిడ్తో దాడి చేసింది. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొడుకు మీద ఉన్న కక్షతో తల్లిపై కిరాతకంగా ప్రవర్తించిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. కొడుకు ప్రేమించాడని తల్లిని వివస్త్రను చేసి కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
పాక్లో ఉగ్రవాదులు దాడులు చేయడం వల్ల 23 మంది ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో మరో 16 మంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో సోమవారం కదులుతున్న కారులో 22 ఏళ్ల ప్రభుత్వ అధికారి కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ముగ్గురు నిందితులను 12 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.