డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే కలికాలం ఇది. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని మాయలోకం. ఆస్తి కోసం ఆరుగురిని చంపిన హృదయవిదారకమైన ఘటన. మక్లూరు వరుస హత్య కేసుల్లో వీడిన మిస్టరీ. మొత్తం ఐదుగురు నిందుతులు పోలీసుల అదుపుల్లో ఉన్నారు.
అన్నంలోకి ఊరగాయ కావాలని తలుపు తట్టాడు. సాయం చేద్దామని తలుపు తెరిచిన మహిళ బుగ్గను కొరికి అత్యాచార యత్నం చేశాడు. కేకలు వేయ్యడంతో భయంతో పారిపోయాడు.
వాయువ్య చైనాలో సోమవారం అర్ధరాత్రి 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 111 మంది మరణించగా..మరో 200 మందికిపైగా గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం నాలుగు రాష్ట్రాలు, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, మాడ్యూల్ హెడ్తో సహా ఎనిమిది మంది ఐఎస్ఐఎస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి.. అది తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు.
ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అయితే వారంతా వారం రోజుల్లోనే మరణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.
తార్నాకలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
క్రిస్మస్ పార్టీ నుంచి వస్తున్నవారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 మంది మరణించారు. అలాగే మెక్సికో సిటీలో జరిగిన ఘర్షణ వల్ల 11 మంది ప్రాణాలు విడిచారు.
అండర్ వరల్డ్ డాన్గా పేరొందిన దావూద్ ఇబ్రహీం అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. ఆయనపై విషప్రయోగం జరిగిందని, ఆయన సన్నిహితులే ఆయనపై విషప్రయోగం చేసినట్లు పాక్ వర్గాల సమాచారం.
తమిళనాడు రాష్ట్రం మధురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా భక్తులు అనంత లోకాలకు వెళ్లిపోయారు.
దేశ రాజధానికి ఆనుకుని ఉన్న నోయిడాలో సైబర్ నేరాలకు సంబంధించిన వింత ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ఓ యువకుడి నుంచి రూ.58 వేలు సైబర్ మోసం జరిగింది.
80 మందికిపైగా ఉన్న ఒక ఓడ ఆకస్మాత్తుగా మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అందులో ఉన్న 61 మంది మృత్యువాత చెందినట్లు సమాచారం అందింది. విషయం తెలిసిన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
పేలుడు పదార్థాల తయారు చేస్తున్న ఓ సోలార్ ఇండస్ట్రీస్లో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాత చెందగా..పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా(krishna district) మంగినపూడి బీచ్లో కలకలం నూజీవీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి అఖిల్ గల్లంతు సముద్రంలో స్నానం చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన ఏడుగురు స్నేహితులతో కలిసి మంగినపూడి బీచ్ వెళ్లిన అఖిల్ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరిక గాలింపు చర్యలు ముమ్మరం చేసిన రూరల్ పోలీసులు సముద్రంలో అఖిల్ జాడ కోసం గాలింపు చేపడుతున్న సిబ్బంది గత కొన్ని గంటలుగా అఖిల్ కోసం వెతుకుతున్న క్రమంలో ...
ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన మరోలారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా..మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది.