• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

CM Siddaramaiah: కర్ణాటక సీఎంకు స్టే విధించిన సుప్రీంకోర్టు

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

February 19, 2024 / 05:18 PM IST

Maharashtra : రైళ్లల్లో వాటర్​ బాటిల్​ అమ్మేందుకు మొదలైన గొడవ హత్యలతో ముగిసింది!

మహారాష్ట్రలోని రైళ్లలో వాటర్‌ బాటిళ్లను అమ్మే విషయంలో గొడవ పడి ముగ్గురు కలిసి, ఇద్దరిని హత్య చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... వివరాల్లోకి వెళితే...

February 19, 2024 / 04:33 PM IST

time bombs : బాటిళ్లలో టైమ్‌ బాంబ్‌లు తయారు చేసిమ్మన్న మహిళ.. అరెస్టు

ఓ మహిళ తెలిసున్న వ్యక్తి దగ్గర నాలుగు టైం బాంబుల్ని ఆర్డర్‌ చేసింది. బాటిళ్లలో వాటిని తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరింది. ఆ బాంబుల్ని డెలివరీ చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...

February 19, 2024 / 08:10 AM IST

Acharya Vidhyasagar Maharaj: జైన ముని ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని

జైన ముని ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ కన్నుమూశారు. మూడు రోజులపాటు ఉపవాస దీక్షచేసిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున 2.35 గంటలకు విద్యాసాగర్ జీ మహరాజ్ తుదిశ్వాస విడిచారు.

February 18, 2024 / 02:20 PM IST

Madhya Pradesh: దారుణం.. గర్భిణిపై సామూహిక అత్యాచారం

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి తర్వాత కిరోసిన్ పోసి నిప్పు అంటించారు.

February 18, 2024 / 01:03 PM IST

Suhani Bhatnagar: సైడ్ ఎఫెక్ట్స్‌ వల్ల 19 ఏళ్లకే ‘దంగల్’ నటి కన్నుమూత!

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. 19 ఏళ్లకే దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహాని భట్నాగర్ కన్నుముసింది. దీంతో ఈ వార్త షాకింగ్‌గా మారింది. మరి సుహానీ చావుకు గల కారణాలేంటి?

February 18, 2024 / 12:43 PM IST

Lion Attack in Tirupati Zoo : తిరుపతి జూలో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి మృతి

రాజస్థాన్‌కి చెందిన ప్రహ్మద్‌ గుర్జర్‌ అనే వ్యక్తి స్వయంగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అక్కడున్న మగ సింహం దాడి చేయడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే....

February 16, 2024 / 10:39 AM IST

Delhi: అలీపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం

దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్‌లోని మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రంగుల పరిశ్రమలో నిన్న సాయంత్రం ఈ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు.

February 16, 2024 / 10:34 AM IST

Delhi: రైతులపై మళ్లీ టియర్ గ్యాస్ ప్రయోగం

ఢిల్లీలో చలో నిరసన కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా ఢిల్లీ శివారులో ఉన్న రైతులపై మరోసారి బాష్పవాయువు ప్రయోగం జరిగింది.

February 14, 2024 / 01:45 PM IST

Road Accident in Hyderabad :నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, ఎల్బీ నగర్‌లో అక్కడికక్కడే మృతి చెందిన ఎక్సైజ్ సీఐ

హైదరాబాద్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్‌ సీఐ సాధిక్‌ అలీ అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ద్విచక్ర వాహనంపై ఆయనతో పాటు ఉన్న మరో మరో ఎస్సై మొహినుద్దీన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోవి వెళితే...

February 14, 2024 / 11:57 AM IST

tourist dies : హిమాచల్‌ ప్రదేశ్‌ పారాగ్లైడింగ్‌లో మృతి చెందింది జహీరాబాద్‌ మహిళ!

హైదరాబాద్‌కు చెందిన టూరిస్ట్‌ ఒకరు హిమాచల్‌ ప్రదేశ్లోని కులూలో పారా గ్లైడింగ్‌ చేస్తూ మృతి చెందినట్లు సోమవారం వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.

February 13, 2024 / 01:15 PM IST

Crime in Karnataka: మహిళపై గ్యాంగ్ రేప్.. ఆరుగురి అరెస్ట్

కర్నాటకలోని కొప్పల్‌లో సభ్య సమాజం సిగ్గుపడే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ జిల్లాలోని గంగావతి ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి.. ఆమె భర్తను చచ్చేట్లు కొట్టారు.

February 12, 2024 / 06:17 PM IST

Paragliding Accident : పారా గ్లైడింగ్‌లో ప్రమాదం.. హిమాచల్‌ ప్రదేశ్‌లో హైదరాబాద్‌ టూరిస్ట్‌ మృతి

చాలా మంది సాహసోపేత క్రీడల్లో పాల్గొనేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అలా పారాగ్లైడింగ్‌లో పాల్గొన్న ఓ హైదరాబాదీ వ్యక్తి ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే...

February 12, 2024 / 10:21 AM IST

Hyderabad: రాము హత్య కేసులో.. బయటపడ్డ తల్లీకూతుళ్ల బాగోతం

హైదరాబాద్‌లోయూసుఫ్‌గూడలో జరిగిన సింగోటి రాము హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యతో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

February 11, 2024 / 03:45 PM IST

America: ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి బ్యాంక్ సీఈవోతో సహా ఆరుగురు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియా-నెవడా సరిహద్దుల్లో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన అతిపెద్ద బ్యాంక్‌ సీఈవో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

February 11, 2024 / 01:19 PM IST