ఈ మధ్య ఎలక్ట్రానిక్ కార్ల వాడకం అంతకంతకూ పెరుగుతోంది. అయితే వేసవి కాలంలో వీటిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహనతో ఉండటం అత్యవసరం. అందుకే ఇది చదివేయండి.
బంగారం, వెండి ధరల్లో నేడు స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెజిటేరియన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. శాకాహారం మాత్రమే కోరుకునే వాళ్ల కోసం ప్యూర్ వెజ్ ఫ్లీట్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. వీటిని డెలివరీ చేసేవాళ్లు కూడా రెడ్ కలర్ డ్రస్సులోనే కనిపిస్తారని కంపెనీ సీఈఓ తెలిపారు.
నేడు BSE మార్కెట్ క్యాప్ రూ. 373.96 లక్షల కోట్లకు పడిపోయింది, సోమవారం ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 378.79 లక్షల కోట్లుగా ఉంది. అంటే నేడు ఒక్క రోజులోనే 5లక్షల కోట్లు నష్టపోయారు ఇన్వెస్టర్లు.
ఎండాకాలంలో చెమటలు పట్టిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఐస్ క్రీం తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఈసారి ఈ ఐస్ క్రీమ్ కంపెనీ దాదాపు 7500 మందికి చెమటలు పట్టించనుంది.
వారం ప్రారంభంలో కాస్త తగ్గి ఊరించిన బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. ఒక్కరోజే అరవెయ్యికి పైగా పెరగడం గమనార్హం. ఏ లోహం ఎంత ధర ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ వారంలో మొదటి రోజే బంగారం, వెండి ధరలు చెప్పుకోదగ్గ రీతిలో తగ్గాయి. ఏది ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్సంగ్ విడుదల చేసిన కొత్త ఫోన్ గెలాక్సీ ఏ55కి సంబంధించి ధర, ఫీచర్ల వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు ఏంటో చదివేద్దాం రండి.
బంగారం ధర ఈ వారమంతా ఒక రోజు తగ్గడం, ఒక రోజు పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం పసిడి ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం పెరిగింది. ఏది ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.