2024 సంవత్సరం ప్రారంభమే గౌతమ్ అదానీకి మంచి శుభారంభాన్ని అందించింది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పుతో అదానీ గ్రూప్కు పెద్ద ఊరట లభించింది. గౌతమ్ అదానీ వ్యక్తిగత నికర విలువ కూడా వేగంగా పెరుగుతోంది.
ఫోన్పే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈక్రమంలో తాజాగా క్రెడిట్ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇందులో క్రెడిట్ స్కోర్తో పాటు, క్రెడిట్ హిస్టరీని కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు.
నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బాధ్యతను అప్పగించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగారియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది.
ఓ వ్యక్తి బ్లింకిట్ లో ఈ ఏడాదంతా కలిసి 9,940 కండోమ్స్ ఆర్డర్ పెడితే మరో వ్యక్తి 38 అండర్ వేర్లను ఒకే నెలలో ఆర్డర్ చేసుకున్నాడు. ఇలాంటి మరికొన్ని ఆర్డర్ల గురించి బ్లింకిట్ తెలియజేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని పాటించనందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ తొమ్మిది విదేశీ క్రిప్టోకరెన్సీ, Binance, KuCoin వంటి ఆన్లైన్ డిజిటల్ అసెట్ ప్లాట్ఫారమ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
భారత్లో తొలి ఎయిర్బస్ ఏ350 ఎయిర్క్రాఫ్ట్ను అందుకున్నట్లు ఎయిర్ ఇండియా శనివారం (డిసెంబర్ 23న) తెలిపింది. ఇటువంటివి ఇంకా 19 అర్డర్ చేసినట్లు సంస్థ చెప్పింది. అయితే ఈ ప్లైట్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కూడా ఐపీఓను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి పత్రాలను సమర్పించింది. దీంతో 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఓ వాహన సంస్థ ఐపీఓకు రానుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
దేశంలో 4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సాధారణ జలుబుకు ఉపయోగించే రెండు ఫ్లూ సిరప్లను భారత ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వాటిపై హెచ్చరిక లేబుల్స్ కూడా ప్రచురించాలని తెలిపింది.
భారత స్టాక్ మార్కెట్లు నేడు తిరోగమనం దిశగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం లాభాల్లో కొనసాగుతుండటం విశేషం.
హైదరాబాద్ నగర వినియోగదారులు ఇప్పుడు వారి లెటర్లతో పాటు పార్శిళ్లను వారి ఇంటి వద్ద నుంచి సేకరించేలా స్పీడ్ పోస్ట్ సర్వీస్ను తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది.
ఈ సంవత్సరం అత్యధికంగా సంపాదించిన వారి లిస్ట్లో అదానీ, అంబానీలను వెనక్కి నెట్టి సావిత్ర జిందాల్ ముందంజలో ఉన్నారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ జాబితాను విడుదల చేసింది.
భారత స్టాక్ మార్కెట్లు డిసెంబర్ 19న నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. అయితే ఉదయం లాభాలతో మొదలు కాగా..కాసేపటి తర్వాత పలు స్టాక్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.