బుధవారం మార్కెట్ల ప్రారంభం నాటికి పసిడి ధర స్వల్పంగా పెరగ్గా వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. వీటి ధరలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల కాలంలో వంద తగ్గడం లేదా వంద పెరగడం అన్నట్లుగా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ రోజు దానికి భిన్నంగా ధరలు పెరిగాయి.
చలికాలం తగ్గడంతో వెల్లుల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజుల క్రితం వరకు వెల్లుల్లి ధర రూ.600కి చేరువైంది. ఇది ఇప్పుడు దాదాపు రూ.400లకు పడిపోయింది.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జమ్నా నగర్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నీతా అంబానీ తన అద్భుతమైన దుస్తులు, ఆభరణాలతో అందరినీ ఆకట్టుకున్నారు.
బంగారం, వెండి ధరలు ఒకరోజు స్వల్పంగా తగ్గడం, ఒక రోజు స్వల్పంగా పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోవారం స్వల్పంగా తగ్గాయి. ఏది ఎంత ధర ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
రూ.2000 విలువైన నోట్లలో దాదాపు 97.62 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం రూ.8,470 కోట్ల నోట్లు మాత్రమే ప్రజల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
ఆకాష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో భారతదేశంలో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా, రిలయన్స్ జియో ప్రజల కోసం సరసమైన ఉత్పత్తులను ,ప్రణాళికలను విడుదల చేస్తోంది.
బంగారం, వెండి ధరలు ఒకరోజు స్వల్పంగా తగ్గడం, ఒక రోజు స్వల్పంగా పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఏది ఎంత ధర ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోని అన్ని బ్యాంకుల పనితీరుపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఏదైనా బ్యాంకు RBI నిబంధనలను విస్మరించినప్పుడు దానిపై జరిమానా విధించవచ్చు.