ఇటీవల కాలంలో సామాన్యులకు ఉపశమనం లభించింది. జనవరిలో ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును చాలా ప్రమోట్ చేస్తోంది. ఈ రైలు అధిక వేగం, అద్భుతమైన సౌకర్యాలు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా ఇష్టపడుతున్నాయి.
ఢిల్లీతో పాటు దేశంలోని వ్యాపార వర్గాలు పెళ్లిళ్ల సీజన్పై ఉత్సాహంగా ఉన్నాయి. వాస్తవానికి జనవరి 15 నుంచి జూలై 15 వరకు జరిగే ఈ సీజన్లో దేశంలో 45 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా.
పసిడి బాండ్లపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సోమవారం నుంచి సబ్స్క్రిప్షన్లు ప్రారంభం అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాము పసిడి ధరను రూ.6,263గా ప్రకటించింది.
దేశీయ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలోని 6.5 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన బహుమతిని అందించింది. ఈ బహుమతి కింద దేశంలోని ఈపీఎఫ్ ఖాతాదారుల పొదుపులో విపరీతమైన పెరుగుదల ఉంటుంది.
కొత్త కారు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్న వారికి ఫిబ్రవరి నెలలో మంచి డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీలతో పాటు ఇప్పుడు టాటా మోటార్స్ కూడా ఆఫర్లను ప్రకటించింది.
చాలామందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. బంగారాన్ని మదుపు చేయాలనుకున్న వాళ్లకి కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ జారీ సంగతి తెలిసిందే. అయితే వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేయడం ఎలాగో తెలుసుకుందాం.
సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. ప్రతేడాది ఏదో ఒకటి సామాన్యులను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఓ సారి ఉల్లి ..మరో సారి టమోటా..ఈ సారి వెల్లుల్లి వంతు వచ్చింది.
కేంద్రం భారత్ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో శనగపప్పును కిలో రూ.60, కిలో గోధమ పిండి రూ.27.50కే 'భారత్' బ్రాండ్ అందిస్తోంది. ఇప్పుడు బియ్యాన్ని కూడా అందించనుంది.
ఆర్బీఐ విధించిన ఆంక్షలతో పీటీఎం మాతృసంస్థ వన్-97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ల విలువ అట్టడుగు స్థాయికి క్షీణించింది. కేవలం నాలుగురోజుల్లో 45 శాతం పడిపోయింది.