గత వారమంతా అప్ట్రెండ్లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారంలో కాస్త తగ్గడం, మరుచటి రోజు మళ్లీ కాస్త పెరగడం అన్నట్లుగా ఉన్నాయి. బుధవారం అర వెయ్యికి పైగా తగ్గిన వెండి, బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. దేని ధర ఎంత తగ్గిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
గత వారమంతా అప్ట్రెండ్లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారంలో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తున్నాయి. మంగళవారం స్వల్పంగా పెరిగినా బుధవారం మళ్లీ బాగానే తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత తగ్గిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ప్రస్తుతం మిడ్ రేంజ్ కార్ మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తున్న హ్యుండాయ్ క్రెటాలో ఇప్పుడు ఎన్ లైన్ మోడళ్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి. వీటి ధర ఫీచర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ప్రముఖ ఎడ్యు టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆఫీసుల్ని క్రమంగా ఖాళీ చేస్తూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గత వారమంతా అప్ట్రెండ్లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్పంగా తగ్గినట్లు కనిపించి ఊరించాయి. మంగళవారం మళ్లీ ధరలు స్వల్పంగా పెరగడం మొదలుకావడంతో పెరుగుదల ఇంకా తగ్గలేదనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వెల్లడవుతున్నాయి.
గత వారమంతా అప్ట్రెండ్లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
భారత టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ అయిన జియో ఇప్పుడు UPI చెల్లింపు సేవల్లోకి ప్రవేశించబోతోంది. జియో ప్రవేశంతో Paytm, PhonePe వంటి పెద్ద సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాయి.
బంగారం ధరలు స్థిరంగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే వారం అంతా పెరుగుతూనే ఉన్న వెండి ధర శనివారం స్వల్పంగా తగ్గింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ఆన్లైన్లో షాపింగ్ చేసే కస్టమర్లకోసం ఫ్లిప్ కార్డు సరికొత్త సేల్ను మీ ముందుకు తీసుకొచ్చింది. సేల్లో భాగంగా పలు బ్రాండెడ్ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు కృత్రిమ మేధ. ఈ అత్యాధునికి టెక్నాలజీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ ఉద్యోగి జోన్స్ లేఖ రాశారు.
బంగారం, బిట్కాయిన్ వంటివి మంగళవారం జీవితకాల గరిష్ట రికార్డును సృష్టించాయి. ఇప్పుడు మార్చి 6వ తేదీ బుధవారం స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయికి చేరుకుంది.
ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ యజమాని మార్క్ జుకర్బర్గ్కు తలెత్తిన ముప్పు ఏమిటి ? ఈ వార్త ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. కారణం మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ హవాయి ద్వీపంలో సుమారు 260 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2100 కోట్లు)తో భూగర్భ బంకర్ను నిర్మిస్తున్నారని మీడియాలో వచ్చిన వార్తలు వెల్లువెత్తుతున్నాయి.