ఆకాష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో భారతదేశంలో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా, రిలయన్స్ జియో ప్రజల కోసం సరసమైన ఉత్పత్తులను ,ప్రణాళికలను విడుదల చేస్తోంది.
బంగారం, వెండి ధరలు ఒకరోజు స్వల్పంగా తగ్గడం, ఒక రోజు స్వల్పంగా పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఏది ఎంత ధర ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోని అన్ని బ్యాంకుల పనితీరుపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఏదైనా బ్యాంకు RBI నిబంధనలను విస్మరించినప్పుడు దానిపై జరిమానా విధించవచ్చు.
స్టార్టప్గా మారిన యునికార్న్ కంపెనీ బైజూస్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో లుకౌట్ నోటీసు జారీ చేయబడింది.
పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఇక్కడ చదివేయండి.
సోనీ పిక్చర్స్లో విలీనం కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో నిన్న జీ షేర్లు 8.03 శాతం పెరిగాయి. కానీ ఈరోజు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు నష్టాల్లోకి చేరాయి.
మొబైల్ ఫోన్లు మనందరి రోజు వారీ జీవితంలో భాగం అయిపోయాయి. అందుకనే మనం ఏ పనుల్లో ఉన్నా ఇవి మనతోనూ ఉంటున్నాయి. ప్రమాదవశాత్తూ ఫోన్లు నీళ్లలో పడిపోయే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం పదండి.
పసిడిని కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్న వారు రోజువారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.