గత వారమంతా అప్ట్రెండ్లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
భారత టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ అయిన జియో ఇప్పుడు UPI చెల్లింపు సేవల్లోకి ప్రవేశించబోతోంది. జియో ప్రవేశంతో Paytm, PhonePe వంటి పెద్ద సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాయి.
బంగారం ధరలు స్థిరంగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే వారం అంతా పెరుగుతూనే ఉన్న వెండి ధర శనివారం స్వల్పంగా తగ్గింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ఆన్లైన్లో షాపింగ్ చేసే కస్టమర్లకోసం ఫ్లిప్ కార్డు సరికొత్త సేల్ను మీ ముందుకు తీసుకొచ్చింది. సేల్లో భాగంగా పలు బ్రాండెడ్ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు కృత్రిమ మేధ. ఈ అత్యాధునికి టెక్నాలజీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ ఉద్యోగి జోన్స్ లేఖ రాశారు.
బంగారం, బిట్కాయిన్ వంటివి మంగళవారం జీవితకాల గరిష్ట రికార్డును సృష్టించాయి. ఇప్పుడు మార్చి 6వ తేదీ బుధవారం స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయికి చేరుకుంది.
ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ యజమాని మార్క్ జుకర్బర్గ్కు తలెత్తిన ముప్పు ఏమిటి ? ఈ వార్త ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. కారణం మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ హవాయి ద్వీపంలో సుమారు 260 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2100 కోట్లు)తో భూగర్భ బంకర్ను నిర్మిస్తున్నారని మీడియాలో వచ్చిన వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
బుధవారం మార్కెట్ల ప్రారంభం నాటికి పసిడి ధర స్వల్పంగా పెరగ్గా వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. వీటి ధరలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల కాలంలో వంద తగ్గడం లేదా వంద పెరగడం అన్నట్లుగా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ రోజు దానికి భిన్నంగా ధరలు పెరిగాయి.
చలికాలం తగ్గడంతో వెల్లుల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజుల క్రితం వరకు వెల్లుల్లి ధర రూ.600కి చేరువైంది. ఇది ఇప్పుడు దాదాపు రూ.400లకు పడిపోయింది.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జమ్నా నగర్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నీతా అంబానీ తన అద్భుతమైన దుస్తులు, ఆభరణాలతో అందరినీ ఆకట్టుకున్నారు.
బంగారం, వెండి ధరలు ఒకరోజు స్వల్పంగా తగ్గడం, ఒక రోజు స్వల్పంగా పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోవారం స్వల్పంగా తగ్గాయి. ఏది ఎంత ధర ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
రూ.2000 విలువైన నోట్లలో దాదాపు 97.62 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం రూ.8,470 కోట్ల నోట్లు మాత్రమే ప్రజల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది.