అమూల్ దూద్ పీతా హై ఇండియా... కాదు కాదు, ఇప్పుడు భారతదేశ ప్రజలే కాదు, అమెరికా ప్రజలు కూడా ఈ పాట పాడతారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా అమూల్ బ్రాండ్ పాలను ఆనందంగా తాగుతుంది.
వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి. పసిడి ధర శనివారం స్వల్పంగా తగ్గగా వెండి ధర మాత్రం భారీగా పెరిగిపోయింది. ఏది ఎంత పెరిగిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
మన అలవాట్లే మనం ఆర్థికంగా ఎదగకుండా ఆపుతూ ఉంటాయట. నిజంగా మనం ఆర్థికంగా ఎదగాలంటే.. కొన్ని అలవాట్లు వదిలేయాలి. మరి ఏ అలవాట్లు వదిలేస్తే.. ఆర్థికంగా ముందుకుసాగుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏడాదికి ఒకసారి వచ్చే హోలీ సందర్భంగా చాలా ఆదాయం పొందవచ్చు. హోలీ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి. హోలీ ముగిసిన తర్వాత దానిని ఆపాలి. హోలీ పండుగ సమయంలో మీరు ఏ వ్యాపారం ప్రారంభించి ఆదాయాన్ని పొందవచ్చో తెలుసా అయితే తెలుసుకోండి.
గురువారం భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు... శుక్రవారం భారీగా తగ్గాయి. ఏవి ఎంత తగ్గాయి? ప్రస్తుతం ఎంత రేట్ ఉన్నాయి? తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
ఈ మధ్య ఎలక్ట్రానిక్ కార్ల వాడకం అంతకంతకూ పెరుగుతోంది. అయితే వేసవి కాలంలో వీటిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహనతో ఉండటం అత్యవసరం. అందుకే ఇది చదివేయండి.
బంగారం, వెండి ధరల్లో నేడు స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వెజిటేరియన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. శాకాహారం మాత్రమే కోరుకునే వాళ్ల కోసం ప్యూర్ వెజ్ ఫ్లీట్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. వీటిని డెలివరీ చేసేవాళ్లు కూడా రెడ్ కలర్ డ్రస్సులోనే కనిపిస్తారని కంపెనీ సీఈఓ తెలిపారు.
నేడు BSE మార్కెట్ క్యాప్ రూ. 373.96 లక్షల కోట్లకు పడిపోయింది, సోమవారం ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 378.79 లక్షల కోట్లుగా ఉంది. అంటే నేడు ఒక్క రోజులోనే 5లక్షల కోట్లు నష్టపోయారు ఇన్వెస్టర్లు.
ఎండాకాలంలో చెమటలు పట్టిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఐస్ క్రీం తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఈసారి ఈ ఐస్ క్రీమ్ కంపెనీ దాదాపు 7500 మందికి చెమటలు పట్టించనుంది.
వారం ప్రారంభంలో కాస్త తగ్గి ఊరించిన బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. ఒక్కరోజే అరవెయ్యికి పైగా పెరగడం గమనార్హం. ఏ లోహం ఎంత ధర ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.