విస్తరణ ప్రణాళికలో భాగంగా మధ్యప్రదేశ్లో పెప్సికో ఇండియా భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఉజ్జయినిలో ఫ్లేవర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రూ.1,266 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
వెల్లుల్లి కూడా అక్రమంగా రవాణా చేయబడుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు వాస్తవంగా ఇలా జరుగుతోంది. చైనాకు చెందిన నకిలీ వెల్లుల్లిని భారత మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ప్రముఖ విమాన యాన సంస్థ విస్తారా ఉన్నట్లుండి తన సర్వీసుల్ని తగ్గించేసింది. కొన్ని ఫ్లైట్లను రద్దు చేసింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొన్ని రోజులుగా భారీ పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి పెరిగింది. వీటి ధరలు ఏవి ఎంత ఉన్నాయనేది తెలియాలంటే ఇది చదివేయాల్సిందే.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చెట్టెక్కి కూర్చుంటున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న పసిడి ధరలు బంగారం ప్రియులను నిరాశకు గురి చేస్తున్నాయి. నేడు మళ్లీ వీటి ధరలు భారీగా పెరిగాయి. ఏది ఎంత ఉందంటే...
శుక్రవారం భారీగా పెరిగిన బంగారం ధర శనివారం కూడా అలాగే కొనసాగుతూ స్థిరంగా ఉంది. వెండి ధర సైతం నిన్నటి జోరునే కొనసాగిస్తూ ఉంది. ఏ లోహం ఎంత ధర ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
అత్యంత సంపన్నులు మాత్రమే కొనుక్కునే లాంబొర్గిని కార్ల సేల్స్ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. ఎప్పుడూ లేనంతగా ఈ కార్లు అమ్ముడుపోయాయి. ఇంతకీ ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే..
భారత్లో అతి పెద్ద వ్యాపార వేత్తలుగా ఉన్న ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు మొదటి సారిగా చేతులు కలిపారు. కలిసి పని చేయడానికి 20 ఏళ్లకు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే కనిపిస్తున్నాయి. గురు, శుక్ర వారాల్లో అయితే భారీ పెరుగుదల కనిపించింది. వెండి ధర సైతం పెరుగుతూనే ఉంది. ఏ లోహం ఎంత ధర ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
భారత దేశానికి బయటి వైపు మొదటి సారి తమ తాజా పాలను అందించేందుకు ప్రముఖ డైరీ ఉత్పత్తుల కంపెనీ అమూల్ సిద్ధమవుతోంది. దీంతో ఇకపై అమూల్ తాజా పాలు అమెరికాలో అందుబాటులోకి రానున్నాయి.