గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారిని ఆకట్టుకోవడంపై ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ దృష్టి సారించింది. గ్రామీణ్ మహోత్సవ్ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం రూ.76వేలకు పైగా దాటేసిన బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వెండి స్వల్పంగా పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
కొనుగోళ్ల డిమాండ్ ఎక్కువ కావడంతో దేశంలో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వెండి ధరలు సైతం పెరుగుతున్నప్పటికీ నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
శిశువుల ఆహారంగా పేరొందిన నెస్లే సెరెలాక్లో మోతాదుకు మించి చక్కరలు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అయితే భారత్ లో దొరుకుతున్న సెరెలాక్తో పోలిస్తే బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో దొరుకుతున్న దానిలో చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నాయిట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది మీ పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నష్టాలను తగ్గించడానికి ఒక మంచి వ్యూహం. అయితే.. బంగారంలో పెట్టుబడి పెట్టే ముందు, మీరు విస్తృతమైన పరిశోధనలు చేపట్టాలి, మీ పెట్టుబడి లక్ష్యాలను , రిస్క్ టాలరెన్స్ను అంచనా వేయండి. అవసరమైతే ఆర్థిక నిపుణులను సంప్రదించండి.
విమాన ప్రయాణానికి టికెట్ కొనుక్కోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సిందే. అయితే మన దేశంలో ఒక రూట్లో మాత్రం రూ.349కే విమాన టికెట్ దొరుకుతుందట. ఇంకా కొన్ని రూట్లలో వెయ్యి కంటే తక్కువలోనే టికెట్లు దొరుకుతాయట. ఎక్కడంటే...?
అరకొరగా ఒక్కో రోజు తగ్గుతూ ఉన్నా దేశంలో క్రమంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం కూడా పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేని ధర ఎంతుందంటే..?
బోర్న్విటా హెల్త్ డ్రింక్ ట్యాగ్ కోల్పోయింది. దీన్ని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం అన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫారంలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇతర పానీయాల విషయంలో కూడా ఇదే చర్య తీసుకోవాలని ఈ-కామర్స్ని ఆదేశించింది.
భారత్లో నానాటికీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-2024లో ప్రయాణికుల రద్దీ 13 శాతం మేర పెరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.