ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే ఈ కార్డులతో బిల్లులు చెల్లించే వాళ్లకి ఇకపై అదనపు రుసుములు పడతాయి. అయితే ఇది అన్ని బ్యాంకులు కాదు. కొన్ని బ్యాంకులు మాత్రమే. మరి అవేంటో చూద్దాం.
గత కొన్ని రోజులుగా అప్ట్రెండ్లో ఉన్న బంగారం, వెండి ధరలు వారం రోజులుగా కాస్త నిలకడగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సోమవారం ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చదివేయండి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ బిగ్ సేల్ ప్రారంభం కానుంది. ఏటా గ్రేట్ సమ్మర్ సేల్ను నిర్వహిస్తారు. అయితే తాజాగా ఈ తేదీని ప్రకటించింది. మరి ఈ గ్రేట్ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం.
గోప్యతను వెల్లడించాల్సి వస్తే భారత్లో వాట్సాప్ ఉండబోదని దాని మాతృ సంస్థ మెటా వెల్లడించింది. గోప్యత విషయంలో దిల్లీ హైకోర్టులో నడుస్తున్న కేసు విషయంలో మెటా ఈ విధంగా స్పందించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారత దేశంలో అతి పెద్ద టెలికాం నెట్వర్క్ అయిన రిలయన్స్ జియో గత క్వార్టర్కు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. ఐదు వేల కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ వచ్చిన వెండి బంగారం ధరలు సోమ, మంగళవారాల్లో తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. నేడు ఏ లోహం ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
పసిడి పరుగుకు బ్రేకులు పడింది. సోమవారం బంగారం ధర ఆరు వందల రూపాలకు పైగా తగ్గుముఖం పట్టింది. పసిడి, వెండి ధరలు ఎంతెంత ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 23 ఏళ్ల చరిత్రలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి. ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, దేశంలోని ఇతర పెద్ద ఐటి కంపెనీలు టిసిఎస్, విప్రోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
వచ్చే రెండేళ్లలో అంటే 2026 కల్లా భారత్లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.