ఉత్తర భారత ప్రజలకు, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దక్షిణాదిలోని రెండు పెద్ద రాష్ట్రాల నుండి శుభవార్త లభించింది. త్వరలో ఈ రెండు రాష్ట్రాల నుంచి టమాటాల సరఫరా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతూ పోతున్నాయి. కానీ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ధరలను తగ్గిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్ పెడుతుంది. మరి ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
రానున్న రోజుల్లో వాట్సాప్లోనే ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మెటా సంస్థ ఐఆర్సీటీసీతో మంతనాలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బంగారం ధరలు గత వారం రోజులుగా దాదాపుగా స్థిరంగానే ఉన్నాయి. మధ్యలో ఒక రోజు పెరిగినా, మళ్లీ సోమవారం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా జరిమానా విధించింది.
ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్జీతో పాటు పెట్రోల్తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్ను అమర్చారు. మరి ఈ బైక్ ధర, మైలేజీ వివరాలు తెలుసుకుందాం.
గత వారం రోజులుగా బంగారం ధరలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే కనిపిస్తున్నాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.