బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. అయితే సోమవారం చాలా నామమాత్రంగా మాత్రవే వీటి రేట్లు తగ్గాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇక్కడ చదివేయండి.
సామాజిక మాధ్యమం ఎక్స్ కొత్త కొత్త రూల్స్ను తీసుకొస్తుంది. తన ప్రీమియం సబ్స్క్రైబర్లను పెంచుకోవాలని.. ఎక్స్లో కేవలం ప్రీమియం సబ్స్క్రైబర్లు మాత్రమే లైవ్ స్ట్రీమ్ చేసే సదుపాయం ఉండనుందని సమాచారం.
గత రెండు, మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వెళ్లిన బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు శనివారం కాస్త దిగివచ్చాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా అప్ట్రెండ్లోనే నడుస్తున్నాయి. పసిడి స్వల్పంగా పెరగ్గా, వెండి మాత్రం భారీగానే పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.
మంగళవారం ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు చాలా బాగుంది. సుదీర్ఘ సెలవుల తర్వాత వారంలోని మొదటి ట్రేడింగ్ సెషన్లో, ఇది కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది.
పసిడి, వెండిపై పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు రోజు వారీ వీటి ధరల్ని చూస్తూ ఉండటం ఆవస్యకం. మరి ఇవాల్టి వెండి, బంగారం ధరల్ని తెలుసుకోవడానికి దీన్ని చదివేయండి.
మార్చి నెల నుండి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అధ్వాన్న స్థితిలో ఉంది. అయినా కూడా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది.
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించారు. గతంలో దాని గడువు జూన్ 14గా నిర్ణయించారు. ఇప్పుడు దానిని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.
బంగారం, వెండి ధరలు వరుసగా రోజూ పెరుగుతూనే కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా అరకొరగా తగ్గినా మళ్లీ మరుచటి రోజు అంతకు మించి ధర పెరుగుతోంది. మొత్తానికి ఇవి పెరగటమేకాని ఎంత పెరిగిందో అంత తగ్గడం అనేది మాత్రం కనిపించడం లేదు. నేటి ధరలను ఇక్కడ చదివేయండి.