ప్రస్తుతం టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచుతున్నాయి. రేపటి నుంచి జియో, ఎయిర్టెల్, జులై 4 నుంచి వొడాఫోన్ ఐడియా టారిఫ్లు పెరగనున్నాయి. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ సంపదను ఆ సంస్థ మాజీ ఉద్యోగి దాటేశారు. స్టీవ్ బల్మర్ ప్రపంచంలోనే ఆరవ సంపన్నుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఎలాగంటే..?
రానున్న రోజుల్లో దేశంలోని అన్ని బ్యాంకులు వారంలో ఐదు రోజులే పని చేయనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని దినాలుగా మారనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
టెలికాం కంపెనీలు టారిఫ్లను పెంచేందుకు సిద్ధమయ్యాయి. జియో తమ టారిఫ్ ఛార్జీలపై పెంపును ప్రకటించగా ఎయిర్టెల్ సైతం అదే బాటలో పయనిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా గత ఐదు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న ధరలు శుక్రవారం మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
బంగారం, వెండి ధరలు వరుసగా ఐదు రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. గురువారం కూడా వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
టెలికాం స్పెక్ట్రమ్ని ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొత్తం రూ.96,238 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ని వేలానికి పెట్టగా దాదాపుగా రూ.11,340 స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడుపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
నోకియా బ్రాండ్ మూడు కొత్త ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత 3210 మోడల్ను మళ్లీ ప్రవేశపెట్టింది. వీటితో పాటు నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరుతో మరో రెండు ఫోన్లను తీసుకొచ్చింది.
భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల్లో కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్ని మోడల్స్ వచ్చిన ఎవర్ గ్రీన్ బైక్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. ఇప్పుడు దీనికి పోటీగా బ్రీటీష్ కంపెనీ నుంచి కొత్త బైక్ రానుంది.
సాధారణంగా ఒక్కో ఫోన్కు ఒక్కో ఛార్జర్ ఉంటుంది. ఒక బ్రాండ్ ఛార్జర్ వేరే దానికి పెట్టడానికి సెట్ కాదు. అయితే మొబైల్ ఛార్జర్ విషయంలో కేంద్రం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.