సామాన్యుడు ఉపశమనం కోసం కోరుకునే వాటిలో మొదటి వరుసలో ఉండేది సినిమా. సినిమా థియేటర్ అంటే చాలామందికి ఒక ఎమోషన్. ఫ్యామిలీ తో సినిమాకి వెళ్లడం అనేది ఈరోజుకి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఈవెంట్.. ఎంతో ప్లాన్ చేసుకుని వెళుతుంటారు… అలాంటి థియేటర్లకు కష్టకాలం వచ్చింది. సిటీలు, టౌన్స్ లో వున్నా థియేటర్ల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నా… పల్లెటూర్లలో ఉన్నవాటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్చి...
ముఖ కంపెనీ మెటా.. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. రీల్స్లో ఎక్కువ ఆడియో ట్రాక్లను యాడ్ చేసే ఆప్షన్ను తీసుకొచ్చింది. ఈ కొత్త మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
ఆన్లైన్ బిజినెస్ సంస్థం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. దీనిలో భాగంగా దాదాపు అన్ని వస్తువులను 50 శాతం తగ్గింపు ధరకే విక్రయిస్తుంది. ఆ తేదీలు ఎప్పుడో గుర్తుంచుకోండి.
బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం స్వల్పంగా తగ్గిన వీటి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) బదిలీపై టీడీఎస్ ని 1 శాతం నుండి 0.01 శాతానికి తగ్గించాలని క్రిప్టో, వెబ్3 పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సంస్థ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
ఉత్తర భారత ప్రజలకు, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దక్షిణాదిలోని రెండు పెద్ద రాష్ట్రాల నుండి శుభవార్త లభించింది. త్వరలో ఈ రెండు రాష్ట్రాల నుంచి టమాటాల సరఫరా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతూ పోతున్నాయి. కానీ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ధరలను తగ్గిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్ పెడుతుంది. మరి ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
రానున్న రోజుల్లో వాట్సాప్లోనే ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మెటా సంస్థ ఐఆర్సీటీసీతో మంతనాలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.