ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా జరిమానా విధించింది.
ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్జీతో పాటు పెట్రోల్తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్ను అమర్చారు. మరి ఈ బైక్ ధర, మైలేజీ వివరాలు తెలుసుకుందాం.
గత వారం రోజులుగా బంగారం ధరలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే కనిపిస్తున్నాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి 7.1 శాతం వడ్డీ రేట్లు పొందే పథకాలను ప్రకటించింది. దీని ద్వారా చాలా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి అని పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది. పెద్ద డిస్ప్లే, మెరుగైన డిజైన్, ఐపీ రేటింగ్, కొత్త హార్డ్వేర్తో వచ్చింది. మరి దీని ఫీచర్లు, ధర ఎంతో తెలుసుకుందాం.
రెండు, మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ఎక్స్కు పోటీగా భారత్లో అవతరించిన కూ యాప్ మూత పడింది. డైలీ హంట్తో జరిగిన చర్చలు విఫలం కావడంతో కంపెనీ మూసివేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లో జోరు బుధవారం కూడా కొనసాగింది. బడ్జెట్ 2024కి ముందు స్టాక్ మార్కెట్ కొత్త చరిత్రను సృష్టించింది. సెన్సెక్స్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
ప్రస్తుతం టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచుతున్నాయి. రేపటి నుంచి జియో, ఎయిర్టెల్, జులై 4 నుంచి వొడాఫోన్ ఐడియా టారిఫ్లు పెరగనున్నాయి. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ సంపదను ఆ సంస్థ మాజీ ఉద్యోగి దాటేశారు. స్టీవ్ బల్మర్ ప్రపంచంలోనే ఆరవ సంపన్నుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఎలాగంటే..?