బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం స్వల్పంగా తగ్గిన వీటి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) బదిలీపై టీడీఎస్ ని 1 శాతం నుండి 0.01 శాతానికి తగ్గించాలని క్రిప్టో, వెబ్3 పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సంస్థ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
ఉత్తర భారత ప్రజలకు, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దక్షిణాదిలోని రెండు పెద్ద రాష్ట్రాల నుండి శుభవార్త లభించింది. త్వరలో ఈ రెండు రాష్ట్రాల నుంచి టమాటాల సరఫరా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతూ పోతున్నాయి. కానీ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ధరలను తగ్గిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్ పెడుతుంది. మరి ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
రానున్న రోజుల్లో వాట్సాప్లోనే ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మెటా సంస్థ ఐఆర్సీటీసీతో మంతనాలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బంగారం ధరలు గత వారం రోజులుగా దాదాపుగా స్థిరంగానే ఉన్నాయి. మధ్యలో ఒక రోజు పెరిగినా, మళ్లీ సోమవారం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.