తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం లోని అన్ని షాపులు మరియు రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని, వ్యాపారాలు సాగించవచ్చని ప్రకటన చేసారు. హైదరాబాద్ అంటేనే నైట్ లైఫ్ పేరు, ఉద్యోగరీత్యా రాత్రిళ్ళు కూడా చేస్తుంటారు… 10 గంటలకే రెస్టారెంట్లు మూసివేయడంతో చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టు అన్నారు.. రాత్రి ఒ...
కేంద్రం బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గింపు పరిణామాల నేపథ్యంలో వెండి, బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి నిర్ణీత మొత్తంలో కాకుండా ఎక్కువగా డబ్బులు జమ చేసి ట్రాన్స్వర్ చేస్తూ ఉంటే గనుక ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైన్లు పడే అవకాశాలు ఉంటాయి. ఈ విషయమై ఐటీ డిపార్ట్మెంట్ మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటంటే?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
స్టాక్ మార్కెట్ లో లాభనష్టాలు సహజం. కానీ ఒక్కోసారి అవి ఊహాతీతంగా ఉంటాయి. 24 గంటల క్రితం అంబానీ కంపెనీ చేసిన ఒక ప్రకటనతో స్టాక్ మార్కెట్ లో జరిగినా మార్పులవల్ల అంబానీ కంపెనీ భారీగా నష్టపోయింది. వివరాల్లోకి వెళితే ఇది కూడా చూడండి: Cloves : లవంగాలతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయిలా! మార్కెట్ వేల్యూ ప్రకారం దేశంలో అత్యధిక సంపన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దీనికి అధినేత ముకేశ్ అంబానీ. ఆసియా ఖండంలో అత్...
ఆషాఢ మాసంలో బంగారం, వెండి ధరలు కాస్త దిగి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. వరుసగా మూడు రోజులుగా వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవడానికి ఇది చదివేయండి.
చాలా మందికి కారు అద్దాలకు టింట్(సన్ ఫిల్మ్)ని అంటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడిపోతుంటారు. అసలు ఈ విషయమై చట్టం ఏం చెబుతోంది? ఇందుకు ప్రత్యామ్నాయాలేంటి రండి తెలుసుకుందాం.
మోదీ 3.0 తొలి పూర్తి బడ్జెట్ను మంగళవారం సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ అనేక రకాలుగా ప్రత్యేకం కానుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రపంచ ఉద్రిక్తతలను ఎదుర్కోవడం ప్రభుత్వానికి సవాలుగా ఉంటుంది.
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో ఏర్పడిన లోపం ప్రభావం ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా కనిపించింది. విమానయాన సంస్థలపై అత్యధిక ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలు నిలిచిపోయాయి.
బంగారం, వెండి లోహాలను కొనుక్కోవాలని చూసే వారికి శుభవార్త. ఈ రెండు లోహాల ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
: మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో సాంకేతిక లోపం కారణంగా అనేక విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి. ముంబై, గోవా, ఢిల్లీ, బెర్లిన్, సిడ్నీ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
క్రౌడ్స్ట్రైక్ 'ఫాల్కన్ సెన్సార్' అప్డేట్ చేయడం వలనే మైక్రోసాఫ్ట్ విండోస్లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. సమస్య ఏంటో కనుగొన్నామని, దాన్ని పరిష్కరించామని తెలిపారు.
జులై 19న భారతీయ స్టాక్ మార్కెట్ ఆల్రౌండ్లో అమ్మకాలను చవిచూసింది. దీంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఒక శాతం చొప్పున పడిపోయాయి. వచ్చే వారం కేంద్ర బడ్జెట్కు ముందు పెట్టుబడిదారులు అన్ని రంగాలలో లాభాలను నమోదు చేసుకున్నారు .
మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. సిస్టమ్ ఆన్ చేయాగానే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఎర్రర్ చూపిస్తూ.. సిస్టమ్ షట్ డౌన్, లేదా రిస్టార్ట్ అవుతుంది. దీంతో కస్టమర్లు ఆందోళన చెందారు. కేవలం కంప్యూటర్లే కాదు విమాన సర్వీస్లపై కూడా దీని ప్రభావం పడింది.
బంగారం, వెండి లోహాలను కొనుక్కోవాలని చూసే వారికి శుభవార్త. శుక్రవారం ఈ రెండింటి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.