భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడాది కూడా 6.3 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాలను వెల్లడించింది. దీంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక విషయాలను గుర్తు చేసింది.
ఈమధ్యకాలంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం నిధుల సమీకరణ కోసం ఐపీఓలకు వెళ్తున్నాయి. తాజాగా ఈ వారంలో 11 కంపెనీలు ఐపీఓలకు వస్తున్నట్లు తెలిపాయి. వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు 65 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజు ట్రేడింగ్ సెషన్లో భారీ పెరుగుదల కనిపించింది. ఐటీ షేర్లలో జోరుగా సాగిన కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు ఎగబాకాయి. ఇది ఐటీ ఇండెక్స్లో అతిపెద్ద పెరుగుదల.
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాలతో దూసుకెళ్తున్నాయి. మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల దిశగా కొనసాగుతున్నాయి. నిన్న గరిష్టా స్థాయికి చేరుకున్న మార్కెట్లు ఈరోజు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయో ఇక్కడ చుద్దాం.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు మరో దెబ్బ తగిలింది, CNG ధర 1 రూపాయి పెరిగింది. నేటి నుంచి ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరిగి కిలో రూ.76.59కి చేరాయి.
రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. చాలా మంది వాడుతున్నారు కూడా.. దీంతో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. అలాగే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది US ఫెడరల్ రిజర్వ్ కనీసం మూడు రేట్ల తగ్గింపులను అంచనా వేసిన తర్వాత గురువారం భారతీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సహా అన్ని సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు డిసెంబర్ 13న నష్టాల్లో దూసుకెెళ్తున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ సహా దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం సహా పలు అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో నేడు (డిసెంబర్ 13న) హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారం ధరలు ఎంత రేటు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నేడు, రేపు గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ బీహార్ బిజినెస్ కనెక్ట్-2023 మరికాసేపట్లో మొదలు కానుంది. ఈ కార్యక్రమానికి దేశీయ, అంతర్జాతీయ ప్రాంతాల నుంచి 600 మంది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు.
రిలయన్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెండు సంస్థల విలీనం జరగనుంది. ఇందుకు సంబంధించి రెండు కంపెనీల మధ్య చర్చలు జరిగాయి. వచ్చే నెల చివరి నాటికి విలీన అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ రాబోయే 10 సంవత్సరాలలో మూలధన వ్యయంలో 7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. గుజరాత్లోని కచ్ ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్ను నిర్మిస్తున్న చిత్రాలను షేర్ చేస్తూ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.