కార్లు కొనాలని ఎవరైనా అనుకుంటే ఇదే ఏడాది కొనుగోలు చేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది పలు కంపెనీలు పలు మోడల్ కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించాయి. అయితే వాటిలో ఏయే కంపెనీలు ఉన్నాయి. వాటి విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇకపై పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు పొందాలంటే అంతా సులభం కాదు. రుణం పొందాలంటే క్రెడిట్ స్కోర్, సీయూఆర్ ఎంత ఉండాలో ఆర్బీఐ తాజా నిబంధనలు వెలువరించింది. ఖాతా ఉన్న బ్యాంకులోనే రుణం తీసుకోవాలని, అలా చేస్తే అనేక లాభాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
తమ దేశంలో పర్యాటకం, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మలేషియా ప్రభుత్వం(malaysia govt)కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు, ముఖ్యంగా భారతదేశం, చైనా నుండి పర్యాటకులు వీసా లేకుండా తమ దేశానికి రావడానికి అనుమతించబడ్డారు.
దేశంలోని టాప్-5 ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. సిటీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులకు కూడా కోటి రూపాయల జరిమానా విధించింది.
టెక్ రంగంలో మరో భారీ డీల్ కుదిరింది. US-ఆధారిత హార్డ్వేర్ కంపెనీ బ్రాడ్కామ్.. డెస్క్టాప్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ VMwareను సొంతం చేసుకుంది. అందుకోసం ఏకంగా 69 బిలియన్ డాలర్లను(రూ.5.7 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బాబా రామ్దేవ్ కు చెందిన పతంజలి ఇప్పుడు ఒకరితో ఒకరు ముఖాముఖిగా వచ్చారు. ఒకరోజు ముందు తప్పుదోవ పట్టించే ప్రకటనలపై రామ్దేవ్కు చెందిన పతంజలిని సుప్రీంకోర్టు మందలించింది.
టాటా టెక్నాలజీస్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) నేడు ప్రారంభమైంది. మొదటి రోజు ట్రేడ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సభ్యత్వ ప్రక్రియ మొదలైంది. నవంబర్ 24 వరకు దీనిని తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే దీని ధర ఎంత? లాట్ సైతం ఎంత అనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
దేశంలోని వ్యాపారులంతా నవంబర్ 23 నుండి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్లో వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్లో ఈసారి ఆశాజనకంగా ఉంది.
పిల్లలకు డిజిటల్ విద్యను అందించే BYJU సంస్థలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ED బైజస్ కార్యాలయాలపై దాడులు చేసింది. కంపెనీకి సంబంధించిన పలు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కృత్రిమ మేధపై దృష్టిపెట్టిన అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ తన అలెక్సా వాయిస్ యూనిట్ విభాగంలో కోతలకు తెరతీసింది. మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐపై దృష్టి మళ్లించడం తదితర కారణాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్టు పేర్కొంది.
ఈ సాంకేతక యుగంలో పెను సంచలనంగా మారిన కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ఆధారిత టెక్నాలజీ చాట్జీపీట్(ChatGPT)ని రూపొందించిన శామ్ ఆల్ట్మన్(Sam Altman)ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ(OpenAI) సంస్థ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్(Microsoft) ఆర్థిక మద్దతు గల ఓపెన్ఏఐ సంస్థ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో తెలిపింది.
భారత స్టాక్ మార్కెట్లు(indian stock markets) శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అయితే నిన్న ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్యాంకింగ్ స్టాక్స్ మందగించాయి. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం గ్రీన్లో కొనసాగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
8,283 క్లరికల్ పోస్టుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హత కల్గిన ఉద్యోగార్థులు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.