రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరం అవుతున్నాయి. రామ మందిరం పట్ల ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం ఉంది. రాముడి ప్రతిష్టాపనకు ముందు విమాన ఛార్జీల ధరలు ఆకాశాన్నంటాయి.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఉద్యోగాలను తొలగిస్తోంది. ఈ రిట్రెంచ్ మెంట్ తర్వాత కంపెనీలో ఉద్యోగుల పరిమాణం 7శాతం వరకు తగ్గనుంది. ఈ కోత వార్షిక పనితీరు సమీక్షపై ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సిఆర్టిసి)కి చెందిన నమో భారత్ రైలులో ప్రకటనలు, సినిమాల షూటింగ్ కూడా జరుపుకోవచ్చు. ఇందుకోసం స్టేషన్, రైలును పూర్తిగా సిద్ధం చేస్తున్నారు.
రాబర్ట్ కియోసాకి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని రచయిత. అతని పుస్తకం 'రిచ్ డాడ్, పూర్ డాడ్' చాలా ప్రజాదరణ పొందింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన అతడి పుస్తకం తరచుగా వ్యక్తిగత ఫైనాన్స్పై సలహాలను పంచుకుంటారు.
2024 సంవత్సరం ప్రారంభమే గౌతమ్ అదానీకి మంచి శుభారంభాన్ని అందించింది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పుతో అదానీ గ్రూప్కు పెద్ద ఊరట లభించింది. గౌతమ్ అదానీ వ్యక్తిగత నికర విలువ కూడా వేగంగా పెరుగుతోంది.
ఫోన్పే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈక్రమంలో తాజాగా క్రెడిట్ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇందులో క్రెడిట్ స్కోర్తో పాటు, క్రెడిట్ హిస్టరీని కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు.
నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బాధ్యతను అప్పగించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగారియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది.
ఓ వ్యక్తి బ్లింకిట్ లో ఈ ఏడాదంతా కలిసి 9,940 కండోమ్స్ ఆర్డర్ పెడితే మరో వ్యక్తి 38 అండర్ వేర్లను ఒకే నెలలో ఆర్డర్ చేసుకున్నాడు. ఇలాంటి మరికొన్ని ఆర్డర్ల గురించి బ్లింకిట్ తెలియజేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని పాటించనందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ తొమ్మిది విదేశీ క్రిప్టోకరెన్సీ, Binance, KuCoin వంటి ఆన్లైన్ డిజిటల్ అసెట్ ప్లాట్ఫారమ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
భారత్లో తొలి ఎయిర్బస్ ఏ350 ఎయిర్క్రాఫ్ట్ను అందుకున్నట్లు ఎయిర్ ఇండియా శనివారం (డిసెంబర్ 23న) తెలిపింది. ఇటువంటివి ఇంకా 19 అర్డర్ చేసినట్లు సంస్థ చెప్పింది. అయితే ఈ ప్లైట్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కూడా ఐపీఓను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి పత్రాలను సమర్పించింది. దీంతో 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఓ వాహన సంస్థ ఐపీఓకు రానుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.