బంగారంపై పెట్టుబడి పెట్టడమంటే ముఖ్యంగా భారతీయులకు ఎంతో ఇష్టమైన విషయం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం, రిజర్వు బ్యాంకులు కలిసి సావరింగ్ గోల్డ్ బాండ్ స్కీమ్ని అందుబాటులోకి తెచ్చాయి. దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఇవాళే చివరి రోజు.
బంగారాన్ని పెట్టుబడి మార్గంగా భావించే వారు రోజు వారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుంచి ప్రీమియం బైక్ హోండా ఎన్ఎక్స్500 డెలివరీలు ప్రారంభం అయ్యాయి. దీని ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలియాలంటే ఇది చదివేయాల్సిందే.
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ఇప్పుడు మరో స్థానాన్ని కోల్పోయింది. జర్మనీ దాని స్థానాన్ని కొల్లగొట్టింది. దీంతో జపాన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. వివరాల్లోకి వెళితే...
భారతదేశ టోకు ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన జనవరిలో 0.27 శాతానికి మరింత తగ్గిందని బుధవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డిసెంబర్లో ఇది 0.73 శాతం.
పేటీఎం చాలా గడ్డు రోజులను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్య తర్వాత Paytm కుప్పకూలినట్లు కనిపిస్తోంది. షేర్లు నిరంతరం పతనమవుతున్నాయి. ఇప్పుడు పేటీఎంను వాడేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు.
ఇటీవల కాలంలో సామాన్యులకు ఉపశమనం లభించింది. జనవరిలో ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును చాలా ప్రమోట్ చేస్తోంది. ఈ రైలు అధిక వేగం, అద్భుతమైన సౌకర్యాలు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా ఇష్టపడుతున్నాయి.
ఢిల్లీతో పాటు దేశంలోని వ్యాపార వర్గాలు పెళ్లిళ్ల సీజన్పై ఉత్సాహంగా ఉన్నాయి. వాస్తవానికి జనవరి 15 నుంచి జూలై 15 వరకు జరిగే ఈ సీజన్లో దేశంలో 45 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా.
పసిడి బాండ్లపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సోమవారం నుంచి సబ్స్క్రిప్షన్లు ప్రారంభం అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాము పసిడి ధరను రూ.6,263గా ప్రకటించింది.