• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

Shiv Nadar: సంపాదించడం కాదు..ఇవ్వడంలో శివ్ నాడార్ అగ్రస్థానం

సంపాదించడం గొప్ప కాదు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం గొప్ప అని పలువురు చెబుతుంటారు. అయితే ఇప్పటికే దేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున సంపాదించారు. అయితే వారిలో ఎవరు ఎక్కువగా విరాళం అందిస్తున్నారో ఇప్పుడు చుద్దాం. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం.

November 2, 2023 / 07:49 PM IST

Kotak Insurance:లో 51% వాటా సేల్..రూ.4051 కోట్లకు

జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్..కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 51 శాతం వాటాను పొందేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రూ.4,051 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కోటక్ సంస్థ ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా ఈ మేరకు ప్రకటించారు. జ్యూరిచ్ ఇన్సూరెన్స్ వచ్చే మూడేళ్లలోపు 19 శాతం అదనపు వాటాను కొనుగోలు చేస్తుందన్నారు.

November 2, 2023 / 04:15 PM IST

Vijay Mallyas son: నిశ్చితార్థం..యువతి ఎవరంటే

దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా(vijay mallya) పేరు అందరికీ తెలిసిందే. అయితే అతని కుమారుడు ఇటివల తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. సరికొత్త పద్ధతిలో తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.

November 2, 2023 / 03:32 PM IST

ILO: ఎక్కువ కష్టపడి పనిచేసేది భారతీయులే!

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై అతనికి కొందరు మద్దతుగా సమాధానాలు చెబితే మరికొందరు విమర్శలు చేశారు. ఈ క్రమంలో 'అంతర్జాతీయ కార్మిక సంస్థ'(ILO) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది.

November 1, 2023 / 05:42 PM IST

Stock Market: మోడీ మూడో సారి రాకపోతే స్టాక్ మార్కెట్లో సునామీనే!

వచ్చే ఏడాది 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రాకపోతే భారత స్టాక్ మార్కెట్‌లో సునామీ రావచ్చు.

October 31, 2023 / 06:45 PM IST

Wagh Bakri: వీధికుక్కల దాడిలో టీ పొడి కంపెనీ యజమాని మృతి

వాగ్ బక్రీ ట్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. వీధికుక్కల దాడిలో గాయపడి బ్రెయిన్ ఇంజరీ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

October 31, 2023 / 04:20 PM IST

Apple Scary Fast Event 2023: ఈవెంట్లో కొత్త పొడక్ట్స్ రిలీజ్..అవి ఏంటంటే

యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఉత్పత్తులను ప్రకటించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ మ్యాక్‌బుక్ ప్రో, M3, M3 ప్రో, M3 మ్యాక్స్ చిప్‌లను విడుదల చేసింది. ఆపిల్ కొత్త M3 చిప్‌సెట్‌తో iMac అప్‌గ్రేడ్‌ను కూడా ప్రకటించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

October 31, 2023 / 03:25 PM IST

Apple: రోజుకు ఒక్క భారత్‎లోనే రూ.135కోట్ల వ్యాపారం చేస్తున్న యాపిల్ కంపెనీ

అన్ని కంపెనీలకు భారతదేశం ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడ జనాభా ఎక్కువ.. వ్యాపారం బాగా సాగుతుందన్న కారణంతో పలు అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.

October 30, 2023 / 05:08 PM IST

Xiaomi 14 Pro: అద్భుత ఫీచర్లతో షావోమీ కొత్త ఫోన్‌ లాంచ్‌.. ధరెంతో తెలుసా?

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా 14 సిరీస్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుండగా, భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌లు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటన రావాల్సి ఉంది. దీని ఫీచర్లు ఒకసారి చూద్దాం.

October 29, 2023 / 07:43 PM IST

SmartTv Bumper Offers: స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌..అమెజాన్ బంపరాఫర్

స్మార్ట్ టీవీలపై అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది. 50 శాతం డిస్కౌంట్‌తో అతి ధక్కువ ధరకే ఆ స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే లభించే ఆ స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేయండి.

October 28, 2023 / 04:58 PM IST

Bank Emplyees Salary Hike: గుడ్ న్యూస్.. వారంలో 5రోజులే పని.. 15శాతం జీతం పెంపు

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ , కొన్న ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే వీలున్నట్లు తెలుస్తోంది.

October 28, 2023 / 04:53 PM IST

Sajjan Jindal: యువత రోజుకు 10 గంటలకుపైగా పనిచేయాలి

ప్రధాని మోడీ రోజుకు 14-16 గంటలు పని చేస్తారు, కనీసం యువకులు వారానికి 70 గంటలు వర్క్ చేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ్ మూర్తి వ్యాఖ్యలపై పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ అంగీకరించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

October 28, 2023 / 01:15 PM IST

Mukesh ambani:కి బెదిరింపు..మనీ డిమాండ్!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ(mukesh ambani)కి చంపేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు శనివారం తెలిపారు. రూ.20 కోట్లు ఇవ్వకుంటే కాల్చి చంపుతానని మెయిలర్ బెదిరించాడని పోలీసులు వెల్లడించారు.

October 28, 2023 / 10:51 AM IST

Cipla: ఒక్క వార్త సిప్లా పాలిట వరంగా మారింది.. లాభాల పంట పండింది

కొన్ని రోజుల క్రితం సిప్లా భవితవ్యంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ కంపెనీ ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. దీంతో అమ్మకానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. టోరెంట్ ఫార్మాతో చర్చలు చివరి దశలో ఉన్నాయి.

October 27, 2023 / 07:03 PM IST

Stock Market Closing: ఆరు రోజుల తర్వాత ఇన్వెస్టర్ల మొఖంలో సంతోషం.. 600పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

టి ట్రేడింగ్‌లో బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.306.21 లక్షల కోట్లుగా ఉన్న రూ.310.54 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.4.33 లక్షల కోట్లు పెరిగింది.

October 27, 2023 / 05:57 PM IST