సంపాదించడం గొప్ప కాదు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం గొప్ప అని పలువురు చెబుతుంటారు. అయితే ఇప్పటికే దేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున సంపాదించారు. అయితే వారిలో ఎవరు ఎక్కువగా విరాళం అందిస్తున్నారో ఇప్పుడు చుద్దాం. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్..కోటక్ జనరల్ ఇన్సూరెన్స్లో 51 శాతం వాటాను పొందేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రూ.4,051 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కోటక్ సంస్థ ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా ఈ మేరకు ప్రకటించారు. జ్యూరిచ్ ఇన్సూరెన్స్ వచ్చే మూడేళ్లలోపు 19 శాతం అదనపు వాటాను కొనుగోలు చేస్తుందన్నారు.
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా(vijay mallya) పేరు అందరికీ తెలిసిందే. అయితే అతని కుమారుడు ఇటివల తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. సరికొత్త పద్ధతిలో తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై అతనికి కొందరు మద్దతుగా సమాధానాలు చెబితే మరికొందరు విమర్శలు చేశారు. ఈ క్రమంలో 'అంతర్జాతీయ కార్మిక సంస్థ'(ILO) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది.
వచ్చే ఏడాది 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రాకపోతే భారత స్టాక్ మార్కెట్లో సునామీ రావచ్చు.
వాగ్ బక్రీ ట్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. వీధికుక్కల దాడిలో గాయపడి బ్రెయిన్ ఇంజరీ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఉత్పత్తులను ప్రకటించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ మ్యాక్బుక్ ప్రో, M3, M3 ప్రో, M3 మ్యాక్స్ చిప్లను విడుదల చేసింది. ఆపిల్ కొత్త M3 చిప్సెట్తో iMac అప్గ్రేడ్ను కూడా ప్రకటించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
అన్ని కంపెనీలకు భారతదేశం ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడ జనాభా ఎక్కువ.. వ్యాపారం బాగా సాగుతుందన్న కారణంతో పలు అంతర్జాతీయ కంపెనీలు భారత్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా 14 సిరీస్ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులోకి వస్తుండగా, భారత మార్కెట్లోకి కొత్త ఫోన్లు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటన రావాల్సి ఉంది. దీని ఫీచర్లు ఒకసారి చూద్దాం.
స్మార్ట్ టీవీలపై అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది. 50 శాతం డిస్కౌంట్తో అతి ధక్కువ ధరకే ఆ స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే లభించే ఆ స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేయండి.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ , కొన్న ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే వీలున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోడీ రోజుకు 14-16 గంటలు పని చేస్తారు, కనీసం యువకులు వారానికి 70 గంటలు వర్క్ చేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ్ మూర్తి వ్యాఖ్యలపై పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ అంగీకరించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం సిప్లా భవితవ్యంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ కంపెనీ ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. దీంతో అమ్మకానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. టోరెంట్ ఫార్మాతో చర్చలు చివరి దశలో ఉన్నాయి.
టి ట్రేడింగ్లో బిఎస్ఇలో లిస్టయిన స్టాక్ల మార్కెట్ క్యాప్ గత ట్రేడింగ్ సెషన్లో రూ.306.21 లక్షల కోట్లుగా ఉన్న రూ.310.54 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి ట్రేడింగ్లో ఇన్వెస్టర్ల సంపద రూ.4.33 లక్షల కోట్లు పెరిగింది.