బంగారాన్ని పెట్టుబడి మార్గంగా భావించే వారు రోజు వారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో మార్కెట్లో తమదైన ముద్ర వేసుకుంది ఓలా కంపెనీ. ఇప్పుడు కొనుగోలుదారులను మరింత ఆకర్షించేందుకు ధరలపై మరింత డిస్కౌంట్లను అందిస్తోంది. వివరాల్లోకి వెళితే...
బంగారంపై పెట్టుబడి పెట్టడమంటే ముఖ్యంగా భారతీయులకు ఎంతో ఇష్టమైన విషయం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం, రిజర్వు బ్యాంకులు కలిసి సావరింగ్ గోల్డ్ బాండ్ స్కీమ్ని అందుబాటులోకి తెచ్చాయి. దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఇవాళే చివరి రోజు.
బంగారాన్ని పెట్టుబడి మార్గంగా భావించే వారు రోజు వారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుంచి ప్రీమియం బైక్ హోండా ఎన్ఎక్స్500 డెలివరీలు ప్రారంభం అయ్యాయి. దీని ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలియాలంటే ఇది చదివేయాల్సిందే.
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ఇప్పుడు మరో స్థానాన్ని కోల్పోయింది. జర్మనీ దాని స్థానాన్ని కొల్లగొట్టింది. దీంతో జపాన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. వివరాల్లోకి వెళితే...
భారతదేశ టోకు ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన జనవరిలో 0.27 శాతానికి మరింత తగ్గిందని బుధవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డిసెంబర్లో ఇది 0.73 శాతం.
పేటీఎం చాలా గడ్డు రోజులను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్య తర్వాత Paytm కుప్పకూలినట్లు కనిపిస్తోంది. షేర్లు నిరంతరం పతనమవుతున్నాయి. ఇప్పుడు పేటీఎంను వాడేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు.
ఇటీవల కాలంలో సామాన్యులకు ఉపశమనం లభించింది. జనవరిలో ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..