దేశంలో అతి పెద్ద కంపెనీ ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇందులో మూడు విభాగాల్లో వ్యాపార నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన ముకేశ్ అంబానీ వారసులు.. ఇక నుంచి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ల హోదాలో వ్యవహరించడానికి రిలయన్స్ షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు.
నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. నిన్న పెద్ద ఎత్తున నష్టాలు వచ్చిన ఈ మార్కెట్లు ఈరోజు రికవరీ అవుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 465, నిఫ్టీ 138 పాయింట్లకుపైగా లాభాల్లో కొనసాగుతుంది.
అనేక సాఫ్ట్వేర్, కృత్రిమ మేధస్సు కంపెనీలు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఆఫీసులను కలిగి ఉన్నాయి. ఇప్పుడు సిలికాన్ వ్యాలీకి చెందిన ఏఐ కంపెనీ బీహార్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది.
స్టాక్ మార్కెట్ తుఫానులో స్మాల్ లేదా మిడ్ క్యాప్ షేర్లే కాకుండా భారీ షేర్లు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అక్టోబర్ నెలలో మార్కెట్ కు ఆయువుపట్టుగా పేరొందిన రిలయన్స్, టీసీఎస్ షేర్లు 5 శాతానికి పైగా క్షీణించాయి.
స్టాక్ మార్కెట్లో డబ్బు ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి ఎంతో కొంత తెలియాలి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుని అందులో ఇన్వెస్ట్ చేయాలని పలువురు సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు. కానీ కొందరు స్టాక్ నిపుణులమని చెప్పి..చట్ట విరుద్ధంగా డబ్బు సంపాదిస్తుంటారు. ఇలాంటి వారిని గుర్తించి వాటిని ఆపడానికి సెబీ ముందుకు వచ్చింది.
టమాటా తర్వాత ఇప్పుడు ఉల్లి ధర ప్రజల కంట కన్నీరు తెప్పించేందుకు సిద్ధమైంది. రాజధాని ఢిల్లీలోని రిటైల్ మార్కెట్లో ఉల్లి కిలో రూ.50 నుంచి 60 వరకు లభిస్తోంది.
భారత స్టాక్ మార్కెట్ లో నేటి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. వరుసగా ఆరు రోజులుగా స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లోని అన్ని రంగాలలో అమ్మకాలు కనిపించాయి.
మఖానా(Makhana) ఈ ఫుడ్ గురించి దాదాపు అనేక మందికి తెలిసే ఉంటుంది. దీనిని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతారు. ప్రధానంగా పిల్లలకు ఎక్కువగా పెట్టేందుకు ఇష్టపడతారు. అయితే ఇటివల ఓ వ్యక్తి ఫ్లిప్ కార్టులో మఖానా ఆర్డర్ చేయగా..అందులో పురుగులు వచ్చాయి. దీంతో అతను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చుద్దాం.
భారత షేర్ మార్కెట్ అక్టోబరు 26న భారీ నష్టాలతో కొనసాగుతుంది. బేర్స్ దలాల్ స్ట్రీట్పై ఆధిపత్యం చెలాయించాయి. దీంతో బెంచ్మార్క్ సూచీలు అతిపెద్ద నష్టాలను మూటగట్టుకున్నాయి. BSE సెన్సెక్స్ ఒకనొకక్రమంలో 860, నిఫ్టీ 250 పాయింట్లు కోల్పోయింది.
మీరు బ్యాంకు నుండి హోమ్ లోన్, కారు లోన్ తీసుకున్నప్పుడల్లా, సదరు బ్యాంకు మీ నుండి వడ్డీని వసూలు చేస్తుంది. అదేవిధంగా, మీరు క్రెడిట్ కార్డ్ చెల్లింపులో ఆలస్యం చేసినప్పుడు బ్యాంకు మీకు ఫైన్ వేస్తుంది.
చాలా సార్లు బీమా పాలసీ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించలేకపోవడం వల్ల మీ పాలసీ ల్యాప్స్ అవుతుంది. చాలా కాలంగా మూసివేయబడిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీని మీరు కూడా కలిగి ఉన్నట్లయితే ప్రస్తుతం మళ్లీ మీరు దాన్ని రీ ఓపెన్ చేయవచ్చచు.
ఇటీవల ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది సంపన్నుల కొత్త జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం 2023 సంవత్సరంలో భారత్, ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీగా తేలింది.
బైక్ రైడర్లకు శుభవార్త చెప్పింది ఓలా కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను అద్దెకు ఇచ్చి నెలకు రూ. 70వేలను సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ఆఫర్ను ప్రకటించింది.