ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ అన్న విషయం తెలిసిందే. అంబానీ కుటుంబం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుతుంది. ఆ కుటుంబ సభ్యులంతా ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.
ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడే వారికి శుభవార్త. Google సెర్చింజన్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంజిన్లో కొత్త ఫీచర్ను చేర్చింది. దీనితో వినియోగదారులకు వివిధ ప్లాట్ఫారమ్ల నుండి ఉత్పత్తులు, వాటి ధరలు కలిపి చూపబడతాయి.
గతంలో ఒక వెలుగు వెలిగిన కంపెనీ ఇప్పుడు దివాలా స్థితికి వచ్చేసింది. అనేక మందికి వేతనాలు ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు అప్పులు తీర్చలేని స్థాయికి చేరుకుంది. అంతేకాదు తమ సంస్థ దివాలా తీసిందని అధికారికంగా ప్రకటించింది కూడా. ఆ సంస్థనే WeWork. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
క్రికెట్ మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. అలాగే నిజజీవితంలో కూడా కాసుల వర్షం కురిపించుకుంటాడు. విరాట్ కోహ్లీ 5 నవంబర్ 2023 ఆదివారం నాటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
సంపాదించడం గొప్ప కాదు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం గొప్ప అని పలువురు చెబుతుంటారు. అయితే ఇప్పటికే దేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున సంపాదించారు. అయితే వారిలో ఎవరు ఎక్కువగా విరాళం అందిస్తున్నారో ఇప్పుడు చుద్దాం. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్..కోటక్ జనరల్ ఇన్సూరెన్స్లో 51 శాతం వాటాను పొందేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రూ.4,051 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కోటక్ సంస్థ ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా ఈ మేరకు ప్రకటించారు. జ్యూరిచ్ ఇన్సూరెన్స్ వచ్చే మూడేళ్లలోపు 19 శాతం అదనపు వాటాను కొనుగోలు చేస్తుందన్నారు.
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా(vijay mallya) పేరు అందరికీ తెలిసిందే. అయితే అతని కుమారుడు ఇటివల తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. సరికొత్త పద్ధతిలో తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై అతనికి కొందరు మద్దతుగా సమాధానాలు చెబితే మరికొందరు విమర్శలు చేశారు. ఈ క్రమంలో 'అంతర్జాతీయ కార్మిక సంస్థ'(ILO) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది.
వచ్చే ఏడాది 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రాకపోతే భారత స్టాక్ మార్కెట్లో సునామీ రావచ్చు.
వాగ్ బక్రీ ట్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. వీధికుక్కల దాడిలో గాయపడి బ్రెయిన్ ఇంజరీ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఉత్పత్తులను ప్రకటించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ మ్యాక్బుక్ ప్రో, M3, M3 ప్రో, M3 మ్యాక్స్ చిప్లను విడుదల చేసింది. ఆపిల్ కొత్త M3 చిప్సెట్తో iMac అప్గ్రేడ్ను కూడా ప్రకటించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
అన్ని కంపెనీలకు భారతదేశం ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడ జనాభా ఎక్కువ.. వ్యాపారం బాగా సాగుతుందన్న కారణంతో పలు అంతర్జాతీయ కంపెనీలు భారత్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా 14 సిరీస్ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులోకి వస్తుండగా, భారత మార్కెట్లోకి కొత్త ఫోన్లు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటన రావాల్సి ఉంది. దీని ఫీచర్లు ఒకసారి చూద్దాం.