మీరు చిన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీరు కేవలం వెయ్యి రూపాయల్లోనే ఇంటర్నెట్ సౌకర్యమున్న అదిరిపోయే ఫోన్ తీసుకోవచ్చు. అంతేకాదు కెమెరా ఫీచర్లతోపాటు ఇంటర్నెట్ సౌకర్యమున్న ఈ ఫోన్ కేవలం రూ.999కే అమెజాన్లో లభ్యమవుతుంది. అయితే ఆ ఫోన్ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం టెలికాం రంగంపై పెను ప్రభావం చూపుతుంది. ఈ యుద్ధం కారణంగా 5G నెట్వర్క్లో ఉపయోగించే దిగుమతి చేసుకున్న గేర్ ధర ప్రారంభ దశలో రూ. 2000 నుండి 2500 కోట్ల వరకు పెరగవచ్చు.
దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి గంగాజలాన్ని జీఎస్టీ పరిధిలోకి రానీయకుండా చేశారని సీబీఐసీ తెలిపింది. గంగా జలంపై జిఎస్టి విధిస్తున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయని సిబిఐసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో రాసింది.
పండుగల సీజన్లో డియర్నెస్ అలవెన్స్(DA) పెంపు కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది.
నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే దీని గురించి అతని కుమార్తె నందనా దేబ్ క్లారిటీ ఇచ్చారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023(Hurun India Rich List 2023)లో 2022లో అగ్రస్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించారు. ఆ క్రమంలో భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తి హోదాను తిరిగి పొందారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మంగళవారం చైనా, యూరో ప్రాంతాల వృద్ధి అంచనాలను తగ్గించింది. కానీ భారత్ వృద్ధి రేటు అంచనాలను మాత్రం ఈ సారి పెంచింది. మరోవైపు ప్రపంచ వృద్ధి తక్కువగా, అసమానంగా ఉందని పేర్కొంది.
ఈ పండుగ సీజన్లో మీరు గేమింగ్ లేదా మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్టాప్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సందర్భంగా టాప్ 5 బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ గురించి ఇప్పుడు చుద్దాం.
ఇజ్రాయెల్పై హమాస్ దాడి ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా.. స్టాక్ మార్కెట్ వారంలో మొదటి ట్రేడింగ్ రోజున భారీ పతనంతో ప్రారంభమైంది.
ఓ నివేదిక ప్రకారం దేశంలో ప్రతిరోజూ 62,000 కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడవుతున్నాయి. అక్టోబర్ ద్వితీయార్థంలో వీటి సంఖ్య మరింత పెరగవచ్చు. దేశంలోని చాలా మంది వ్యక్తుల ఫస్ట్ ఛాయిస్ టు వీలర్లే అని ఆ నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని ఆటో కంపెనీలు ప్రతి నెలా ఫ్యాక్టరీ నుండి బయటికి వచ్చిన వాహనాల వివరాలను పంచుకుంటాయి.
స్టాక్ మార్కెట్లో చిన్న కదలిక లక్షలాది మందిని చేస్తే కోటీశ్వరులుగా లేకపోతే బిచ్చగాళ్లుగా మారుస్తుంది. ఇప్పుడు టాటా గ్రూప్లోని ఈ కంపెనీని చూడండి, సెప్టెంబర్ చివరి వారంలో ఈ కంపెనీ రూ. 26,300 కోట్లను కోల్పోయింది.
అనిల్ అంబానీకి పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆయనను రూ.922కోట్లు పన్ను ఎగవేతకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. GST ఎగవేత, బకాయిలపై నిఘా ఉంచిన DGGI(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ ) అనిల్ అంబానీకి 4 వేర్వేరు నోటీసులు పంపింది. రిలయన్స్ క్యాపిటల్కు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలపై వారికి ఈ నోటీసులు అందాయి.
ఇండియా-ఇజ్రాయెల్ వ్యాపారం చాలా విస్తృతమైనది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా ఇజ్రాయెల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇజ్రాయెల్లో పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులు నివసిస్తున్నారు. ఇరు దేశాల వ్యాపారం కూడా రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతదేశం-ఇజ్రాయెల్ మధ్య వాణిజ్యం నిరంతరం పెరుగుతోందని ఇజ్రాయెల్ రాయబారి తెలియజేశారు.