టర్కీ-సిరియాలో తీవ్ర భూకంపం సంభవించి 100 గంటల తర్వాత కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు ఇరు దేశాల్లో కలిపి 24 వేల మందికిపైగా మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
Bread Maangoge, Chuha Denge':
ఇంట్లోకి ఎవైనా కావాలంటే షాప్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంట్లో కూర్చొని ఫోన్ లో నొక్కితే చాలు... 15-20 నిమిషాల్లో ఆర్డర్ చేసిన సరుకులన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి. ఇలా సరుకులు డెలివరీ చేసే యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో బ్లింక్ ఇట్ కూడా. కాగా... ప్రస్తుతం ఈ బ్లింక్ ఇట్ యాప్ నుంచి ఆర్డర్ చేసిన ఓ ఫుడ్ ఐటెమ్ వివాదానికి కారణమైంది. ఓ వ్యక్తి ఈ యాప్ లో బ్రె...
ఈనెల 17వ తేదీన తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
కొంత ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే హైదరాబాద్ కే మంచి పేరు. కొన్నింటి కోసం కొన్ని తిప్పలు తప్పవంటూ కొందరు ఈ రేసును ఆహ్వానిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రపంచ క్రీడ సంబరానికి వేదికగా నిలుస్తుండడంతో హైదరాబాద్ వాసులు భారీ స్వాగతం పలుకుతున్నారు.
ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి అన్నారు. వాటి పరిష్కారం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ధరిణితో సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ప్రభుత్వానికి సవాల్ చేశారు. లేదంటే మీరు ఏం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రేమికులు అందరూ ఆనందాలతో గడిపే రోజు ఫిబ్రవరి 14. ఈ రోజు కోసం సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. తమ ప్రియమైన వ్యక్తులకు తమ ప్రేమను తెలిపేందుకు ఉన్న ఒక్క రోజును ఎలా గడపాలా? అని ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు. అలాంటి రోజున తన ప్రేమను వ్యక్తం చేద్దామనుకున్న ఆ యువతికి నిరాశే ఎదురైంది.
తెలంగాణలో విద్యుత్ కోతల నేపథ్యంలో మరోసారి బషీర్ బాగ్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమక్షంలో వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కాం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
అవినీతి (Corruption) గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ నోళ్లను డెటాల్ (Dettol) తో శుభ్రం చేసుకోండి భయ్యా. ఒకవేళ అలా చేసినా మీ నోళ్లు శుభ్రం కావు’ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ (Union Budget)ను నిర్మలా ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోదీ విఫలమయ్యాడని, భారతదేశం (India) పేరు అంతర్జాతీయ స్థాయిలో మసకబార్చిన బీజేపీ (BJP)కి 2024లో గెలిచే అవకాశాలు అస్సలు లేవని స్పష్టం చేశారు.
ఖమ్మంలోనూ ఇటీవల వందే భారత్ రైలుపై దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ముగ్గురు యువకులు కావాలని రైలుపై రాళ్లు రువ్వారు. రైలు ప్రారంభం కాకముందే వైజాగ్ లో ఆగి ఉన్న రైలుపై కొందరు యువకులు రాళ్లు విసిరారు
సీఎం కేసీఆర్, కేటీఆర్ పై మరోసారి పొగిడిందే పొగిడాడు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) స్థాపనతో కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతాడని, ఇక కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని జోష్యం చెప్పాడు. రాముడు అంటే రామారావు.. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామజ్యం అనేది విన్నాం.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం.
వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో అతడితో పాటు మరో 40 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడమే కాదు
ఎక్కడెక్కడ ఉన్నాయో ముందే తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్ లో భూకంపం మాదిరి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఘటనలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
ఏరికోరి అదే రోజు ఆవులను ప్రేమిద్దాం అని పిలుపునివ్వడం రాజకీయంగా వివాదం రేగింది. మతపరమైన అంశాల జోలికి వెళ్లడంతో వివాదాస్పదమవుతున్నది. ఆ రోజు జంటగా ఎవరూ కనిపించినా దాడులు చేస్తామని ఇప్పటికే పలు సంఘాలు ప్రకటించాయి. ప్రేమికుల రోజు పాశ్చాత్య సంస్కృతి అని, దాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.