Swara Bhasker : బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కింది. ఆమె ఓ రాజకీయ నాయకుడు ని పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్, పెళ్లి రెండూ అయిపోయాయి. ఆమె ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు.. నెట్టింట వైరల్ గా మారాయి.
రిపాలన రాజధానిగా కాబోతున్న విశాఖపట్టణంలో ఇలాంటి ఘటనలో గతంలో చాలానే జరిగాయి. జనవరి 6న సచివాలయ కన్వీనర్ పై కూడా గంజాయి మత్తులో కొందరు దాడులు చేశారు. ఒక రోజు పోలీస్ రక్షక్ వాహనంపై కూడా దాడి చేశారని తెలుస్తున్నది. విశాఖపట్టణంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. బహిరంగంగానే వీటి విక్రయాలు సాగుతున్నాయి.
ఇప్పుడు చెప్పేది వింటే మైండ్ బ్లోయింగ్ అంటారు... ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏ లగ్జరీ కారుకో లగ్జరీ బస్సుకో అనుకునేరు... స్కూటీ కోసం.
అసోంలోని జోర్హాట్ చౌక్ బజార్లో గురవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 500కుపైగా దుకాణ సముదాయాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు
ప్రజల సమస్యలు వదిలేసి మతం, టిప్పు సుల్తాన్ అంశాన్ని పైకి తెస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే కుట్రను కాంగ్రెస్ భగ్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో కూడా బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండడంతో బీజేపీ ఈ పాత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
రైతుల మేలు కోరి తన భూమిలోని ఎకరంన్నర భూమిని (Agricultural Land) ప్రభుత్వానికి అప్పగించాడు. ప్రభుత్వం నిర్మించిన కాలువ కోసం అంబటి రాయుడు భూమిని ఉదారంగా (Donated) ఇచ్చాడు. తత్ఫలితంగా ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో పెద్ద ఎత్తున పొలాలకు సాగునీరు చేరుతున్నది. అంబటి రాయుడు చేసిన మేలుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు అభినందించారు.
రాయలసీమ నీరు, వాటర్ ట్యాంకుకు సంబంధించి రోజా, నాగబాబుల మధ్య ఇటీవల ట్విట్టర్ (Twitter) యుద్ధం నడిచింది. ఈ అంశంపై నాగబాబుకు మద్దతుగా ఓ మహిళ... మంత్రి పైన దుమ్మెత్తిపోశారు. అంబటి రాంబాబు పర్యవేక్షణలో రోజా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు... నగరికి వైయస్సార్ పోలవరం అంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై (Andhra Pradesh Capital) మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి విశాఖ కొత్త రాజధాని కాబోతుందని, త్వరలో ఇక్కడి నుండి పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధానికి కావాల్సిన అర్హతలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు.
వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్ను నియమించింది.
BJP MLC Madhav : రాజకీయంగా ఎదగడం కోసం కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారరని బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీ నారాయణ... బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఆ విషయం గురించి తర్వాత చెబుతానని ఆయన అన్నారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ వీడటంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.తాజాగా ఎమ్మెల్స...
GVL Narasimha Rao : కన్నా లక్ష్మీ నారాయణ.. బీజేపీని వీడారు. పార్టీని వీడుతూ వీడుతూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తనకు ఇప్పటికీ మోడీ పై గౌరవం ఉందని చెబుతూనే... సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చేసిన కామెంట్స్ పై తాజాగా జీవీఎల్ నర్సింహారావు స్పందించారు.
Minister Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల మాట మీదనే ఉంది. పరిపాలన రాజధాని మాత్రం విశాఖ ఉంటుందని వారు చెబుతూ వస్తున్నారు. కాగా... తాజాగా...విశాఖ రాష్ట్రానికి రాజధాని అంటూ బుగ్గన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. మొన్నటి వరకు మూడు రాజధానులు అని.. ఇప్పుడు... విశాఖ మాత్రమే రాజధాని అంటున్నారేంటనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బుగ...
Kanna Lakshmi Narayana : బీజేపీని వీడుతూ కన్నా లక్ష్మీ నారాయణ షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారతాడు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నా... ఎవరూ పట్టించుకోలేదు. కాగా... తాజాగా ఆయన పార్టీ ని వీడుతున్నట్లు ప్రకటించారు. తర్వాత ఏ పార్టీలోకి వెళతారు అనే విషయం చెప్పనప్పటికీ.... పార్టీ వీడటానికి కారణాన్ని మాత్రం తెలియజేశారు.
ఈ సమయంలో ఎమ్మెల్యే ‘లంచగొండి, బందిపోటు నువ్వు. నీ చెంప పగలగొడతా’ అంటూ ఆమెకు చేయి చూపించాడు. ఏమిటా మాటలు అని సీఐ అనిత నిలదీయగా చేయి వేసి ఎమ్మెల్యే నెట్టి వేశాడు. దీంతో తోటి పోలీసులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
అమెరికాలోని (America) ఓహియో(Ohio) రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం అనంతరం వాతావరణంలో ప్రమాదకర రసాయనాలు కలిశాయి. దీంతో స్థానికులు వాటర్ బాటిల్ నీళ్లనే తాగాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.