Bellampally mla:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అమ్మాయిల పిచ్చి అట.. అరిజన్ సంస్థ సీఈవో బోడపాటి శైలజ (shailaja) అలియాస్ షెజల ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. బ్రోకర్తో ఎమ్మెల్యే చాటింగ్ కూడా వైరల్ అవుతుంది. బెల్లంపల్లిలో (bellampally) డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి డబ్బులు తీసుకున్నారని శైలజ (shailaja) ఆరోపించారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (Indian Forest Service-IFS) ఆఫీసర్ సుశాంత నంద ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు తనంతట తానుగా పైపుతో స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు కవిత పోస్టు కార్డులు రాశారు. త్వరలోనే కవిత దేశవ్యాప్త చర్చ చేపట్టనున్నారు. ఈ మేరకు కార్యాచరణ, ప్రణాళిక సిద్ధమవుతున్నది.
తిరుమలలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. రోజు ఎవరో ఒకరు శ్రీవారి భక్తులను రకరకాలగా దోచుకుంటున్నారు. టీటీడీ (TTD) విజిలెన్స్ అధికారులు మాత్రం తూతూమంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
Rapaka varaprasad:దొంగ ఓట్లతో గెలిచానని కామెంట్ చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka varaprasad) యూ టర్న్ తీసుకున్నారు. అబ్బే తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టంచేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి (Andhra Pradesh) జగనోరా (Jagan virus) వైరస్ పట్టిందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (telugu desam party national secretary) నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు.
తెలంగాణ తిరుమలగా యాదాద్రి (Yadadri Temple Development Authority -YTDA) ఆలయం వెలుగుతోంది. తిరుమల తరహాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రోజుకు కనీసం 10 వేల నుంచి 30 వేల మధ్య భక్తులు వస్తుండగా.. వారాంతాల్లో 75 వేలకు చేరుతోంది.
Kotamreddy giridhar:కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (Kotamreddy giridhar) టీడీపీలో చేరడంతో నెల్లూరు టీడీపీలో చిచ్చురేపింది. ఆయన పార్టీలో చేరికపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (sridhar reddy) సోదరుడే గిరిధర్ రెడ్డి.. ఆ తర్వాత శ్రీధర్ (sridhar) కూడా పార్టీలో చేరతారు.
Corona in Hyderadad:కరోనా వైరస్ (coronavirus) మళ్లీ కోరలు చాపుతున్నట్టే అనిపిస్తోంది. చాపకింద నీరులా కేసులు మళ్లీ వెలుగుచూస్తున్నాయి. కరోనా.. ఇన్ ఫ్లుయెంజా వైరస్ లక్షణాలు ఒకేలా ఉండటం.. వాతావరణం మార్పు నేపథ్యంలో కొందరు టెస్ట్ చేసుకోగా.. ప్రతీ 10 మందిలో ఇద్దరు లేదంటే ముగ్గురికి పాజిటివ్ వస్తోంది.
1990లలో తెలుగు దేశం పార్టీలో లక్ష్మీ పార్వతి వ్యవహరించినట్లుగా ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి కనిపిస్తున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల కొండ అపవిత్రం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు జగన్ ఒక్క చాన్స్ అడిగారా అని నిలదీశారు.
కరెంట్ బిల్లు కట్టలేదని ఓ వృద్ధ మహిళను వేధించిన డిస్కమ్ స్టాఫర్స్ ను సస్పెండ్ (staffers of a power distribution company were suspended) చేశారు. బిల్లు వసూలు (Power Bill) చేసేందుకు పద్ధతి ఉంటుంది.
ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే భక్తులు ఎక్కడి వారు అనేది వివరాలు తెలియాలి. మృతులు, క్షతగాత్రులు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని అక్కడి మీడియా చెబుతున్నది.