Kanna Lakshmi Narayana : బీజేపీని వీడుతూ కన్నా లక్ష్మీ నారాయణ షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారతాడు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నా... ఎవరూ పట్టించుకోలేదు. కాగా... తాజాగా ఆయన పార్టీ ని వీడుతున్నట్లు ప్రకటించారు. తర్వాత ఏ పార్టీలోకి వెళతారు అనే విషయం చెప్పనప్పటికీ.... పార్టీ వీడటానికి కారణాన్ని మాత్రం తెలియజేశారు.
ఈ సమయంలో ఎమ్మెల్యే ‘లంచగొండి, బందిపోటు నువ్వు. నీ చెంప పగలగొడతా’ అంటూ ఆమెకు చేయి చూపించాడు. ఏమిటా మాటలు అని సీఐ అనిత నిలదీయగా చేయి వేసి ఎమ్మెల్యే నెట్టి వేశాడు. దీంతో తోటి పోలీసులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
అమెరికాలోని (America) ఓహియో(Ohio) రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం అనంతరం వాతావరణంలో ప్రమాదకర రసాయనాలు కలిశాయి. దీంతో స్థానికులు వాటర్ బాటిల్ నీళ్లనే తాగాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
బీబీసీ కార్యాలయాల్లో దాడులపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకున్నాయి. తభారత ఐటీ అధికారుల సోదాల గురించి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు స్వేఛ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని.. అన్నారు.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటించారు.
పచ్చడి తయారు చేసే పరిశ్రమలో వీరంతా కార్మికులు. ఉదయం పని కోసమని ఆటోలో బయల్దేరారు. అయితే తెల్లవారుజాము కావడంతో పొగమంచు కారణమో లేక వేరే ఏమో కానీ ఆటో బస్సు ఎదురెదురుగా వచ్చాయి. ఆటోను బస్సు అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో ముందు భాగంగా నుజ్జనుజ్జయ్యింది.
గతంలోనే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జగన్ తాజాగా మరోసారి భూమి పూజ చేసి మళ్లీ 30 నెలల్లో పరిశ్రమను ప్రారంభిస్తామని ప్రకటించాడు. గతంలో చెప్పిన మాటే మళ్లీ చెప్పి జగన్ ప్రతిపక్ష విమర్శలకు కేంద్ర బిందువుగా మారాడు. వాటిని పక్కన పెడితే భూమి పూజ అనంతరం జేఎస్ డబ్ల్యూ (JSW) చైర్మన్ సజ్జన్ జిందాల్ (Sajjan Jindal) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారతీయ జనతా పార్టీకి (BJP) మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) షాకిచ్చారు. విభజన తర్వాత కొన్నేళ్లకు వివిధ కారణాలతో కమలదళంలో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా చేయనున్నారు.
తెలంగాణలోని మంథని నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు మళ్లీ గెలిపిస్తారా? లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా అనేది తెలియాలంటే ఈ వార్తను ఓసారి చదివేయండి మరి.
మంచి బౌలింగ్ సామర్థ్యం కలిగిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేకపోవడంపై జర్నలిస్టులు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ను ప్రశ్నించారు. ముఖ్యంగా షాహిన్ షా అఫ్రీది, మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్లను ఉదాహరణంగా తీసుకుంటూ భారత జట్టు లెఫ్ట్ ఆర్మర్ పైన ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దీనికి రాహుల్ ద్రావిడ్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
కలిసి ఉండలేకపోతున్నాం.. కనీసం చావులో నైనా కలిసి పోదామని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇంకా నిండా 25 ఏళ్లు కూడా నిండని వాళ్లు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచివేసింది. ఎంతో మంచి భవిష్యత్ ను వారిద్దరూ కోల్పోయారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది.
Panama Bus Crash : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతి చనిపోగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
2014లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ముఖ్యమంత్రి కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) పరోక్షంగా సహకరించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
టర్కీ, సిరియాలను భారీ భూకంపం (turkey syria earthquake) అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా టర్కీలో గత వందేళ్లలో జరగని ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఈ రెండు దేశాల్లో మరణాలు 40,000ను దాటింది.