తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అవినీతి, దాడులు, వైఎస్సార్ సీపీ అరాచకత్వంపై ఈనాడు వెలుగులోకి తీసుకువస్తున్నది. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారు.
అపరిక్వత లేని కారణంగా షర్మిల ఆ విధంగా వ్యవహరించిందని తెలుస్తున్నది. వారి సమక్షంలోనే వారిపై విమర్శలు చేయడమంటే దుస్సాహసం కిందకు వస్తుంది. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని ఆ తర్వాత రాజకీయాలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.
అర్ధరాత్రి కరీంనగర్ (Karimnagar)లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ కేసు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన స్టేషన్ (Police Station)కు వచ్చేందుకు ససేమిరా అనడంతో బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఈ సమాచారం తెలుసుకున్న బండి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉ...
హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా ఏప్రిల్ 6న హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్(Liquor shops closed) కానున్నాయి. ఈ మేరకు రాచకొండ పోలీసులు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ అక్రమాలు శ్రుతి మించాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి(Somireddy Chandramohan Reddy) అన్నారు. కర్నూలు జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకుని నెల్లూరు(nellore)లో తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో గనుల లీజు పొందిన వారిపై కోట్ల రూపాయల పెనాల్టీ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా గత మూడేళ్లకు వైసీపీ నేతల ఆధ్వర్యంలో మూడే వేల క...
సీఎం కేసీఆర్ కుటుంబం ఆస్తి లక్ష కోట్ల రూపాయలకు చేరుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. లేదంటే తాను 50 ఫిర్యాదులు చేసినా కూడా ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు TSPSC పేపర్ లీక్ అంశంపై గతంలో ఈడీకి ఫిర్యాదు చేసిన టీకాంగ్రెస్ తాజాగా సీబీఐకి కంప్ల...
తెలంగాణ హైకోర్టును బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ ఆశ్రయించారు. తమ ప్రాణానికి హనీ ఉందని.. రక్షణ కల్పించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత(India) జిడిపి(GDP) వృద్ధి అంచనాను డిసెంబర్లో 6.6 శాతం నుంచి 6.3 శాతానికి ప్రపంచ బ్యాంక్(World Bank) సవరించింది. సవాలక్ష బాహ్య పరిస్థితులతో పాటు పెరుగుతున్న రుణ వ్యయాలు, నెమ్మదిగా ఆదాయ వృద్ధి కారణంగా వినియోగ వృద్ధి కూడా నిరోదానికి గురికావచ్చని అంచనా వేసింది.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాండ్యాలో జరిగిన ర్యాలీలో శివకుమార్ రూ.500 నోట్ల నగదు విసిరిన సంగతి తెలిసిందే. మాండ్యా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సిక్కిం(Sikkim)లోని నాథులా(nathula phas) సరిహద్దులో భారీ హిమపాతం ఆకస్మాత్తుగా కూలింది. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరోవైపు బాధిత ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.