తరగతి గదిలో యువకుడు గులాబీ పువ్వు తీసి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. కోపగించుకున్న యువతి.. పువ్వును తీసిపారేసింది. ఇక్కడినుంచి వెళ్లు అని గట్టిగా అరిచింది. ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది.
దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు(gold rates) బుధవారం(ఏప్రిల్ 5న) పెద్ద ఎత్తున పెరిగాయి. గ్రాముకు వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61 వేలను దాటేసింది.
మనమంతా పదో తరగతి పరీక్షలు రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ అరగంటలో అది లీక్ కావడం ఏమిటని రఘునందన రావు ప్రశ్నించారు.
కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కర్ణాటక బీజేపీకి మద్దతు ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. ప్రచారం మాత్రం చేస్తానని స్పష్టంచేశారు. ఈ రోజు సీఎం బొమ్మైని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ఫ్యాన్స్ కు పెద్ద ట్రీట్ వచ్చేసింది. అది ఎంటంటే వార్ 2(war2)చిత్రంలో హృతిక్ రోషన్(Hrithik roshan), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కలిసి నటించబోతున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ మేరకు స్పష్టం చేశారు. దీంతో ఈ మూవీ నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందని, పక్కా హిట్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
తంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించుకోలేదు. ఈసారి కష్టపడిన వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిగా విశాఖను కోరుకోవడం లేదు.
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు (Komireddy Ramulu) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన అపోలో ఆస్పుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
తాను అందంగా లేనని.. కేవలం డబ్బుల కోసమే చరణ్ తనను వివాహం చేసుకున్నాడని మొదట్లో చాలా విమర్శలు వచ్చాయని ఉప్పి పేర్కొంది. కానీ అవన్నీ నిజం కాదని ఇప్పుడు వారికి తెలిసిందని చెప్పింది.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న చిత్రం బేబీ(baby). ఈ మూవీ నుంచి దేవరాజా(Deva raaja) సెకండ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు సహా ఇంకొంత మంది సింగర్స్ ఈ పాటపై ప్రశంసలు కురిపించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీలో బండి సంజయ్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా బీజేపీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం నుంచి నిన్న రిలీజైన యెంటమ్మ(Yentamma) సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్(youtube) టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ తో చెర్రీ, సల్మాన్ స్టెప్పులు వేస్తున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.