ఏషియన్ ఫిలిమ్స్(asian films) నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక సరికొత్త పిరియాడిక్ ఫిల్మ్ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ ప్రొడక్షన్ నెంబర్:1 చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస(Ravikumar Panasa) నిర్మిస్తున్నారు. మసూద ఫేమ్ తిరువీర్(thiruveer) ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు జి.జి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి.
పార్టీలోని అసంతృప్తి నాయకులు తలనొప్పిగా మారారు. అయితే వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వింటే పార్టీలో కొనసాగింపు చేస్తున్నారు. లేదంటే నిర్మోహమాటంగా సస్పెండ్ లు చేస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) చూస్తే చిన్న పిల్లలాగా అనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం దేశంలో అత్యధికంగా పారితోషకం తీసుకునే హీరోయిన్ల జాబితాలో టాప్ లో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక్కో చిత్రానికి రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆమెకు ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) యాక్ట్ చేసిన వకీల్ సాబ్(Vakeel Saab) చిత్రం నిన్నటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్(venu sriram) అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ క్రమంలో వకీల్ సాబ్ 2 కూడా పక్కాగా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీకి (Bharat Rashtra Samithi- BRS Party) వ్యతిరేకంగా.. పార్టీ అధినేతను దూషిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ (Suspend) చేసింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో వీరిద్దరూ సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం ...
అభివృద్ధికి రాష్ట్రం సహకరించడం లేదని మోదీ చెప్పడం తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. రూ.30 వేల కోట్ల నిధులు మోదీ నిలిపివేశాడు.
కేంద్ర ప్రభుత్వంపై కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు. మతోన్మాదం, దేశాన్ని సర్వనాశనం చేయడం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం.. రాజ్యాంగానికి తూట్లు పొడవడం వంటివి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించారు. మోదీని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. లౌకిక శక్తులు, పార్టీలన్ని కలిసి రావాలని పిలుపున...
ఒకవేళ ఈ బిడ్ ను తెలంగాణ ప్రభుత్వం పొందితే మాత్రం ఏపీలో సీఎం కేసీఆర్ కు ఊహించని అభిమానం పెరుగుతుంది. ఏపీలోకి ప్రవేశించేందుకు ఇది ఒక సింహద్వారంగా మారనుంది.
జీవోఎంస్-4 నిబంధనలు ఎక్సైజ్ శాఖకు వర్తించవని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మద్యం షాపులు, బార్లు.. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల మేరకు నిర్దేశించిన సమయాల్లో తెరచి ఉంటాయని పేర్కొంది.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆన్ లైన్ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ఫారిన్ కంట్రీ.. అదీ కూడా 6 వేల కిలోమీటర్ల దూరంలో ఉండి.. మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.