వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై మేం పోరాడుతాం. తమ పార్టీలు రెండూ కలిసి ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్ లో మార్పు రాకుంటే కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడతా’ అని ప్రకటన చేశారు.
భారతదేశ గొప్ప సంపదగా భావించే చరిత్రను వక్రీకరించేందుకు సిద్ధమైంది. విద్యను కాషాయీకరణ చేయడం తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే ఎన్సీఈఆర్టీ సిలబస్ లో భారీ మార్పులు చేస్తోంది. 12వ తరగతి సిలబస్ లో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠ్యాంశాలు తొలగించారు. దీంతో పాటు హిందీ పుస్తకంలో కొన్ని పద్యాలు, పేరాగ్రాఫ్ లు తొలగించింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్టు గురించి రాష్ట్ర డీజీపీకి తెలియకపోవడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. సంజయ్ ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డీజీపీకి ఫోన్ చేస్తే తర్వాత వివరాలు చెప్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రస్తుతం ఎన్నికల వేళ కేసీఆర్ సూచనతో ఎంఐఎం రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకే ఎంఐఎం జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది.
తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అవినీతి, దాడులు, వైఎస్సార్ సీపీ అరాచకత్వంపై ఈనాడు వెలుగులోకి తీసుకువస్తున్నది. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారు.
అపరిక్వత లేని కారణంగా షర్మిల ఆ విధంగా వ్యవహరించిందని తెలుస్తున్నది. వారి సమక్షంలోనే వారిపై విమర్శలు చేయడమంటే దుస్సాహసం కిందకు వస్తుంది. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని ఆ తర్వాత రాజకీయాలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.
అర్ధరాత్రి కరీంనగర్ (Karimnagar)లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ కేసు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన స్టేషన్ (Police Station)కు వచ్చేందుకు ససేమిరా అనడంతో బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఈ సమాచారం తెలుసుకున్న బండి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉ...
హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా ఏప్రిల్ 6న హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్(Liquor shops closed) కానున్నాయి. ఈ మేరకు రాచకొండ పోలీసులు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.