బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(bandi sanjay) బలగం(balagam) మూవీని ఈరోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో(devi theatre hyderabad) వీక్షించారు. ఈ చిత్రంలో రక్త సంబంధాలు, బంధుత్వ విలువల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో బండి సంజయ్ పలువురు కార్యకర్తలతో కలిసి సినిమాను చూశారు.
స్టీల్ ప్లాంట్ ఇష్యూపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్ అని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ (steel plant) అమ్మొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.
OnePlus నుంచి 20 వేల రూపాయల్లోపే అదిరిపోయే 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. OnePlus సరికొత్త ఫోన్ ఏప్రిల్ 11 నుంచి దాని అధికారిక వెబ్సైట్, Amazon సహా ఇతర రిటైల్ స్టోర్లలో అమ్మకానికి లభ్యం కానుంది. అయితే ఈ పోన్ మోడల్ ఫీచర్లను ఇప్పుడు చుద్దాం.
రానా నాయుడు ( Rana naidu) వెబ్ సిరీస్ గురించి నటుడు నవదీప్ (navdeep) స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ గురించి ప్రశ్న వేయగా.. ప్రస్తుత జనరేషన్కు (generation) నచ్చుతుందని చెప్పారు. వారు చూసి ఎంజాయ్ (enjoy) చేస్తున్నారని తెలిపారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
వార్ 2 చిత్రం(war2 movie) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ మూవీలో ఇప్పటికే హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుండగా..హీరోయిన్ ఎవరనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అలియా భట్(alia bhatt) ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.
కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా ఏపీ సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. ఫ్యాక్టరీని విక్రయించొద్దు అనే ఒక్క మాట జగన్ కానీ, వైఎస్సార్ సీపీ కానీ అనలేదు.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
దలైలామా గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడ్డాడు. తదుపరి బౌద్ధ గురువు మహిళ అయితే ‘ఆమె చాలా అందగత్తె అయ్యి ఉండాలి’ అని పేర్కొని వివాదాస్పదమయ్యాడు. గతంలో కూడా కొందరితో బాలుడితో ప్రవర్తించినట్టు అసభ్యంగా చేశారు.
ప్రాజెక్ట్ K(Project K) అనేది ఇప్పటివరకు భారతీయ తెరపై నిర్మించిన అత్యంత ఖర్చుతో కూడిన చిత్రం. ఈ మూవీలో ప్రభాస్(prabhas) యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని 'రైడర్స్' కోసం కాస్ట్యూమ్స్ మేకింగ్ చూపించే వీడియోను విడుదల చేశారు. ఈ రైడర్లు ప్రాజెక్ట్ Kలో విలన్ లేదా సైన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయం...
చిత్రవిచిత్ర వేషాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఎక్కడ మీడియా కనిపించినా హడావుడి చేస్తున్న పాల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం అతడి పిచ్చి ప్రవర్తనకు నిదర్శనంగా నిలుస్తోంది.