హైదరాబాద్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బలంగా ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో వర్ష ప్రభావం ఉంది.
పదో తరగతి హిందీ పేపర్ లీక్కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ టీవీ డిబెట్లో మాట్లాడారు. ఈటల రాజేందర్కు కూడా కొశ్చన్ పేపర్ వచ్చిందని అడగగా.. తనకు మొబైల్లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు అని తెలిపారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మిషన్: చాప్టర్ 1(Mission Chapter 1) మూవీ నుంచి టీజర్ విడుదలైంది. టీజర్లో అద్బుతమైన సన్నివేశాలతోపాటు ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ కూడా బోలేడు ఉన్నాయి. దీంతోపాటు ఓ ఖైదీగా హీరో అరుణ్ విజయ్ యాక్టింగ్, జి.వి.ప్రకాష్ కుమార్ బీజీఎం సహా ఉత్కంఠ రేపు సన్నివేశాలు ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు స్టార్ హీరో సుదీప్పై ఫోకస్ చేశాయి. తమ పార్టీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేశాయి. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు సుదీప్ క్యాంపెయిన్ చేయాలని కోరాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూట్ ఈరోజు(ఏప్రిల్ 5)న మొదలైంది. మొదటి షెడ్యుల్లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరించారు. ఇది తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓ వైపు రాజకీయాల్లో పాల్గొంటూనే సినిమాలు చేయడం గ్రేట్ అని కామెంట్లు చ...
వైయస్ జగన్ ఇంతకుముందు ఎమ్మెల్యేలను బానిసలుగా చూశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిని బతిమాలుతున్నడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పద్నాలుగు విపక్ష పార్టీలకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది.
రాష్ట్రంలో మొన్న జరిగిన TSPSC గ్రూప్ 1 పరీక్ష సహా అనేక ఎగ్జామ్స్ లీక్ చేసిన కేసుల్లో కేసీఆర్(KCR) ఫ్యామీలీ హస్తం ఉందని విజయ శాంతి(Vijay Shanti) ఆరోపించారు. వాళ్లు చేసిన తప్పులను పక్కదారి పట్టించేందుకే కొత్తగా ఈ నాటకం ఆడుతున్నారని ఆమె అన్నారు. ఇంకా కేసీఆర్ లక్ష కోట్ల సంపాదన గురించి కూడా ప్రస్తావించారు.
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైని కలిసి ప్రచారం చేస్తానని సినీ హీరో సుదీప్ ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సుదీప్ స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు అని రియాక్ట్ అయ్యింది.
తెలంగాణలో సంచలనంగా మారిన టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో పోలీసులు బండి సంజయ్ ని ఏ1గా రిమాండ్ రిపోర్టులో ప్రకటించారు. ఏ2గా ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4 శివగణేష్ గా పేర్కొన్నారు.