కళల (Arts)కు కాణాచిగా తెలంగాణ విలసిల్లుతోంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోంది. ఎన్నో అద్భుత కళలకు నిలయంగా ఉన్న తెలంగాణ (Telangana)లో పేరిణి నృత్యం (Perini Dance) ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దైవ భక్తితో కూడిన ఈ నృత్యం చేయడం కత్తి మీద సాములాంటిది. భక్తితో పాటు నవరసాలను ఒలికించడం ఈ నృత్యం ప్రత్యేకత.
ఐఏఎస్ (IAS) కావాలన్న తన కోరిక నెరవేరకుండానే కన్నుమూశారు ప్రీతి నాయక్ (Preeti Nayak). ప్రీతి ఐఏఎస్ కావాలని భావించింది.
గుండెపోటు ఎందుకు వస్తుందో తెలియడం లేదు. అనూహ్యంగా గుండెపోటుతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలిస్తోంది. డ్యాన్స్ చేస్తుండగా.. వర్కౌట్లు (Workouts) చేస్తుండగా.. ఏ పని చేస్తున్నా ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి హఠాన్మరణాలు (Suddenly Deaths) సంభవించడం కలకలం రేపుతున్నాయి.
విదేశాంగ మంత్రి జైశంకర్ (S. Jaishankar) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ( Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు.
వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) అండగా నిలబడింది. ఐదు రోజుల పాటు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రీతిని కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి మృత్యువుతో పోరాడలేక ప్రీతి కన్నుమూసింది. ర్యాగింగ్ ధాటికి ప్రాణం కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది.
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్(Womens T20 WC)లో మరోసారి ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి టీ20 వరల్డ్ కప్(Womens T20 WC) ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. కేప్ టౌన్ లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా(South aFrica)పై 19 రన్స్ తేడాతో ఆసీస్ విజయం(Australia Victory) సాధించింది.
మెడికో ప్రీతి(Preeti) ఆదివారం రాత్రి 9.16 గంటలకు మృతి చెందినట్లు నిమ్స్(NIMS) వైద్యులు ప్రకటించారు. ఇటీవలె మెడికో ప్రీతి(Preeti) ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెను హైదరాబాద్ నిమ్స్(NIMS)లో చేర్చి చికిత్స అందిస్తుండగా నేడు కన్నుమూసింది. ఆదివారం సాయంత్రం వరకూ కోలుకుంటోందని చెబుతూ వచ్చిన వైద్యులు సాయంత్రం తర్వాత పరిస్థితి విషమించినట్లు తెలిపారు.
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కే విశ్వనాథ్(K Vishwanath) ఇటీవలె కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వార్త మరువకముందే ఆయన సతీమణి కాశీనాధుని జయలక్ష్మి(Jayalakshmi) కన్నుమూశారు. ఆదివారం ఆమె హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మద్యం లిక్కర్ కేసు(Liquior Case)లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish sisodia)ను సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేసి ప్రత్యేక కార్యాలయానికి తరలించారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన్ని సీబీఐ అధికారులు పలు విధాలుగా విచారిస్తున్నారు. మనీశ్ సిసోడియా(Manish sisodia) మీడియాతో మాట్లాడుతూ..తనను సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేస్తారని తెలిపారు. అందుకే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కూడా మళ్ల...
వరంగల్(Warangal) ఎంజీఎం(MGM)లో సీనియర్ వేధింపులు తాళలేక విద్యార్థి ప్రీతి(Preethi) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీతి(Preethi)కి నిమ్స్(NIMS) ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. అయితే ప్రీతి(Preethi) ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని నిమ్స్(NIMS) వైద్యులు వెల్లడించారు. ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందిస...
గుజరాత్(Gujarat)లో ఆదివారం భూమి కంపించింది. భూకంపం(Earthquake) రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ భూకంప(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 3.21 గంటలకు గుజరాత్ లో భూ ప్రకంపనలు(Earthquake) వచ్చినట్లు నేషనల్ సెంటర్ సిస్సోలజీ సంస్థ తెలిపింది. గుజరాత్ లోని రాజ్ కోట్ కు సమీపంలో ఈ భూపంకం(Earthquake) సంభవించిందని అధికారులు వెల్లడించారు.
ఏపీలో ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో మృతి చెందారు. 22 ఏళ్ల ఓ వ్యక్తి తిరుపతిలో మృతి చెందగా, 28 ఏళ్ల మరో వ్యక్తి కర్నూల్ జిల్లాలో మరణించాడు. రోజురోజుకు గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
తన బ్యాక్ టు బ్యాక్ సినిమాల ప్లాపుల గురించి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. అందుకు 100 శాతం పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు. ప్లాపులు తనకు కొత్త ఏం కాదని పేర్కొన్నాడు. ఒక దశలో వరుసగా 8, 16 చిత్రాలు హిట్టు కాలేదని గుర్తు చేశారు.
బతుకుదెరువు కోసం సొంత దేశం(Country) నుంచి విదేశాలకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. పొరుగు దేశాలకు వలస వెళ్దామనుకునే శరణార్థులు అనేక సందర్భాల్లో సముద్ర ప్రమాదాల(Boat Accidents)కు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఇటలీ(Italy) దేశంలో చోటుచేసుకుంది. ఇటలీ(Italy) తీరంలో పడవ మునిగి 34 మంది మృతి(34 Died) చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశం కోసం నడిచానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. యాత్రలో భాగంగా తాను వేలాది మంది ప్రజలు, రైతుల సమస్యల గురించి తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ రాయ్పూర్లో పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా వెల్లడించారు. మరోవైపు అదానీని కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.