love harassment to rakshita:మెడికో ప్రీతి మృతి వీడకముందే ఇంజినీరింగ్ విద్యార్థిని రక్షిత సూసైడ్ కలకలం రేపింది. తొలుత రక్షిత కూడా ర్యాగింగ్ వల్లే చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఆమె ర్యాగింగ్ వల్ల చనిపోలేదని.. రాహుల్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని తెలిసింది.
నెటిజన్లు ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ, ఆమెకు న్యాయం చేయాలంటూ '#JusticeForDrPreethi' అంటూ ట్వీట్ చేస్తున్నారు. భారత సమాజం ఆమెకు న్యాయం జరగాలని ఎంతలా కోరుకుంటుందంటే... అందుకు '#JusticeForDrPreethi' టాప్ ట్రెండింగ్ లో నిలవడమే నిదర్శనం.
దొంగతనం ఘటనతో ప్రస్తుతం ఆలయ అభివృద్ధిపై కొంత వెనుకడుగు పడినట్లు తెలుస్తున్నది. ప్రసిద్ధ ఆలయంలో చోరీకి గురవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకున్నారు.
Crime : ఇరాన్ లో దారుణం చోటుచేసుకుంది. బాలికలపై విష ప్రయోగం జరిగింది. అక్కడ బాలికలు చదువుకోకూడదనే కారణంతో వారిని చంపేయాలని చూశారు. వందల మంది బాలికలపై ఈ విష ప్రయోగం చేయడం గమనార్హం.
arvind Kejriwal:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
కేంద్రమంత్రి (Union Minister), బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఆదివారం కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని, టాలీవుడ్ సూపర్ స్టార్ (Nagarjuna)ను కలిశారు. హైదరాబాద్ (Hyderabad) లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు.
D Srinivas unwell:సీనియర్ నేత డీ శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బంజారాహిల్స్లో గల సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు వైద్యులు ఆధునాతన ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్ని పథ్ స్కీమ్ పైన ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ స్కీమ్ చెల్లుబాటును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం ఈ అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్నిసవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్రం అమలు చేస్తున్న...
దివంగత వంగవీటి రంగా (Vangaveeti Mohana Ranga) తనయుడు వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) తెలుగు దేశం పార్టీకి (Telugu Desam) షాకివ్వనున్నారా? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena) పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉత్సవాలకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు ఆలయ పాలక మండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా వారాంతాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ ఉత్సవాల సందర్భంగా భారీ భక్తులు వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
Pawan Kalyan : మెడికల్ విద్యార్థిని ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేసింది. సీనియర్ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు పోరాడి.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. నేడు ప్రీతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Bandi Sanjay : మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అనస్థీషియా విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతి... వరంగల్ మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి లో శిక్షణ తీసుకుంటుండగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడు. ఆ వేధింపులకు తాళలేక ప్రీతీ ఆత్మహత్య కు పాల్పడింది. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు వొదిలేసింది. ఈ సంఘటనపై ప్రభుత్వం పై విమర్శలు వెల్లు...
కోవిడ్ 19 (Covid-19) చైనా లోని ఓ ల్యాబ్ ( china lab) నుండి బయటకు వచ్చింది అనే వాదన మొదటి నుండి ఉంది. తాజాగా... యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ (US Energy Department) కూడా అదే స్పష్టం చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal) వెల్లడించింది. చైనాలోని ప్రయోగశాల నుండి ఈ మహమ్మారి ఉద్భవించినట్లు అమెరికా స్పష్టం చేస్తోంది.
ఎప్పటికైనా తాను ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని కలలు గన్నాడు. ఈ క్రమంలో ‘నాన్సీ రాణి’ అవకాశం దక్కింది. సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలోనే అతడు మృతి చెందడం కలచి వేస్తోంది. భారతీయ సినీ పరిశ్రమకు కాలం కలిసి రావడం లేదు.
మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది (Meghalaya, Nagaland Assembly polls).