లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara) షాకింగ్ నిర్ణయం తీసుకుంటోంది. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటోందట. ప్రస్తుతం అంగీకరించిన సినిమాలు పూర్తైన తర్వాత ఆమె కొత్తగా ఏ సినిమాను అంగీకరించాలని అనుకోవడం లేదట. తన పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని, వాళ్లను తానే స్వయంగా చూసుకోవాలని అనుకుంటుందట. అందుకే ఆమె మూవీలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పడం గమ...
అమెరికా(America) వర్జీనియా(virginia)లోని రిచ్మండ్లోని హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత మన్రో పార్క్లో కాల్పుల(firing) ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
తక్కువ ధరకే వస్తోందని కేక్ కొనుగోలు చేయకండి. ఆ కేక్ తిని మీ పిల్లలు, ఇంటిల్లిపాది అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ శివారులో ఎస్వోటీ పోలీసులు కొన్ని కేక్ ఫ్యాక్టరీ, కేక్ షాపుల్లో దాడులు చేశారు.
టీమిండియా Vs ఆస్ట్రేలియా WTC ఫైనల్ 2023 మ్యాచ్ నేడు మొదలు కానుంది. ఇరు జట్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక నేడు తొలిరోజు ఎవరు రాణిస్తారో చూడాలి.
గుండెపోటుకు గురైన టీడీపీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ విజయవాడ రమేష్ ఆస్పత్రికి తరలింపు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన వైద్యులు యాంజియోగ్రామ్ పూర్తి చేసిన డాక్టర్లు సర్పంచ్ ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్న రాజేంద్రప్రసాద్
జూన్ 16న విడుదలకు సిద్ధమవుతున్న ఓం రౌత్ 'ఆదిపురుష్(Adipurush)' ట్రైలర్ మంగళవారం సాయంత్రం తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్లో లాంచ్ చేయబడింది. ఈ చిత్రంలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా జానకి పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ నవోదయ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అరెస్ట్ రవీంద్రారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదు రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు హాస్టల్లో విచారణ చేపట్టిన చైల్డ్ లైన్ అధికారులు చైల్డ్ లైన్ నివేదిక ఆధారంగా కాలేజీపై చర్యలు ఇప్పటికే హాస్టల్లో 80 మంది విద్యార్థులు ఉంటే దాదాపు 50 మంది వెళ్లిపోయారు ప్రిన్సిపల్ చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించే వాడని పలువురు విద్యార్థినుల వెల్లడి ఒక్క అ...
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి, విడదల రజినీ(Vidadala Rajini) ఆగస్టులో ఐదు కొత్త మెడికల్ కాలేజీలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే వీటిలో తరగతులు సెప్టెంబర్లో ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ(telangana) వాసులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్(Vande Bharat train) రాబోతుంది. ఇప్పటికే ఓ ట్రైన్ తెలంగాణకు మరోకటి ఏపీకి మంజూరు కాగా..ఇప్పుడు మూడోది వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఖరారు కాగా ఇటీవల ట్రైలర్ కూడా నిర్వహించారు.
నేటి కాలంలో, బరువు పెరిగి ఇబ్బంది పడుతున్నవారు చాలా మంది ఉన్నారు. అనారోగ్యకరమైన కొవ్వులు శరీరంలో చేరి ఉంటాయి. రోజురోజుకూ బరువు పెరుగుతూ ఉంటుంది. దారితప్పిన జీవనశైలి, ఆహారం తీసుకోవడంలో అజాగ్రత్త, అధిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం ఊబకాయానికి ప్రధాన కారణాలు. అయితే మీ బరువు పెరగడానికి ఇవే కారణాలు కాదు. కొన్నిసార్లు విటమిన్ డి లోపం కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది.
స్టార్ హీరో ప్రభాస్ యాక్ట్ చేసిన 'ఆదిపురుష్(Adipurush)' మూవీ ప్రి రిలీజ్ వేడుకను నిన్న(జూన్ 6న) ఏపీలోని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి వచ్చారు. అయితే ఈ వేడుక చిత్రాలను ఇప్పుడు చుద్దాం.