బాలయ్య(balakrishna) కెరీర్లో 108వ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా గ్రాండ్గా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్(Bhagavanth Kesari) అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన బాలయ్య లుక్ అదిరిపోయే రేంజ్లో ఉంది.
నిద్ర(sleep) అనేది శరీరానికి అత్యంత ముఖ్యమైన అవసరాలలో ఒకటి. నిద్ర మన శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తుంది. మంచి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. నిపుణులందరూ ప్రతిరోజూ తగినంత నిద్రపోవాలని సిఫార్సు చేస్తున్నారు. మీరు తక్కువ నిద్రపోతే, ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది.
లండన్లోని ఓవల్లో టీమ్ ఇండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ తొలి రోజున ఆస్ట్రేలియాకు పూర్తి ఆధిపత్యం సాధించింది. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 327 రన్స్ సాధించారు.
వచ్చే తొమ్మిది నెలల పాటు కష్టపడి పని చేసి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం అనంతరం వెల్లడించినట్లు సమాచారం. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారని శేజల్(Sejal) అనే యువతి ఇప్పటికే ఆరోపణలు చేయగా..తాజాగా ఆధారాలు కూడా రిలీజ్ చేసింది. అయితే వాటిని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. అవెంటో మీరు కూడా చూసేయండి మరి.
నారా లోకేష్ పాదయాత్రలో కోడిగుడ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు సెల్పీ ఇవ్వనందుకే కోడిగుడ్ల దాడి చేసినట్లు నిందితులు తెలిపారు.
వర్షం నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ కింద కొందరు కార్మికులు తలదాచుకున్నారు. బలమైన ఈదురు గాలుల వల్ల రైలు బోగీ ముందుకు కదిలి చక్రాల కింద నలుగురు కార్మికులు నలిగిపోయి చనిపోయారు. మిగిలిన ఇద్దరూ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
గతంలో కేంద్రానికి, రెజ్లర్లకు మధ్య మొదటి సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amithsha) తొలి సమావేశంలో రెజ్లర్లతో మాట్లాడారు. అయితే ఆ సమావేశం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు క్రీడా మంత్రితో రెండో సమావేశం జరగ్గా ప్రధానంగా ఐదు డిమాండ్లను రెజ్లర్లు వినిపించారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara) షాకింగ్ నిర్ణయం తీసుకుంటోంది. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటోందట. ప్రస్తుతం అంగీకరించిన సినిమాలు పూర్తైన తర్వాత ఆమె కొత్తగా ఏ సినిమాను అంగీకరించాలని అనుకోవడం లేదట. తన పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని, వాళ్లను తానే స్వయంగా చూసుకోవాలని అనుకుంటుందట. అందుకే ఆమె మూవీలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పడం గమ...