ఐసెట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన వారికి వారి ర్యాంకు తగ్గట్టు కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్కుతాయి. విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చైర్మన్ సూచించారు.
బాలీవుడ్ (Bollywood) అగ్రనటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ధర్మేంద్ర (Dharmendra)లకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మంగళ వారం నటుల నివాసానికి ఈ బెదిరింపులు (threat calls) వచ్చాయి. వారి నివాసాల వద్ద బాంబులు పెట్టామంటూ ఉదయం నాగపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
Somu Verraju : వచ్చే ఎన్నికల్లో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేస్తామని... కచ్చితంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఏపీలో అధికారం తమదేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొద్ది నెలల క్రితం భారత రాష్ట్ర సమితి (BRS)గా మారింది. అయినప్పటికీ లోకసభ సచివాలయం ఇప్పటికీ గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ (BAC) నుండి టీఆర్ఎస్ (TRS)ను తొలగించింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఆసీస్ ను ఓడించిన భారత్.. తాజా టెస్టులో మాత్రం తేలిపోయింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది.
Nadendla Manohar : జగన్ రోడ్డు మీదే తిరిగడం మానేశారంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ సెటైర్లు వేశారు. జగన్ ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ లోనే వెళ్తున్నారని మండిపడ్డారు.
sharmila on ysr statue vandalize:అవుతాపూర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇటీవల వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3800 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా విగ్రహాం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని అర్ధరాత్రి కొందరు ధ్వంసం చేశారు. ఇదీ బీఆర్ఎస్ గూండాలు చేసిన పని అని షర్మిల అన్నారు.
‘లవర్స్ మధ్య వంద ఉంటాయి. వారి మధ్య వెళ్లడం అవసరమా? వాళ్ల విషయంలో తలదూర్చడం సరికాదు. ఈ సంఘటనతో అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి?’ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘వాడి లవర్ వాడి ఇష్టం. ఆమె ఏం తప్పు చేసిందో ఎవరికి తెలుసు? మధ్యలో నీకు ఎందుకు శౌర్య?
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుక్ మార్చారు. మొన్నటి వరకు ఆయన జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సమయంలో ఆయన విపరీతంగా గడ్డం పెంచేశారు. కాగా... ఇప్పుడు ఆ గడ్డం తీసేసి స్మార్ట్ లుక్ లో కనిపించడం విశేషం.
భారత్ కు (Indian) చెందిన ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు (Australian police) మంగళవారం కాల్చి చంపారు. అతను బ్రిడ్జింగ్ వీసా పైన ఆస్ట్రేలియాలో (Australia) ఉంటున్నాడు.
విద్యార్థుల అందరి ముందు కొట్టడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ ఘటనతో కలత చెందిన సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు ఈ ఘటనను ఆలస్యంగా గుర్తించిన విద్యార్థులు అనంతరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాత్విక్ మృతి చెందాడు.
గ్రీస్ లో (Greece) రెండు రైళ్లు ఢీకొన్న (Train Crash) సంఘటనలో 29 మంది మృతి చెందగా, 85 మంది వరకు గాయపడ్డారు. ఈ తీవ్ర విషాద సంఘటన గ్రీస్ దేశంలోని (Greece) లారిస్సా నగరం (Larissa City) సమీపంలోని టెంపీలో మంగళవారం జరిగింది.
ఓ బాలుడు దొంగా పోలీస్ వంటి హైడ్ అండ్ సీక్ (Hide and Seek) గేమ్ ఆడుతూ ఏకంగా తన దేశాన్ని దాటి, మరో దేశానికి వెళ్లిన ఆసక్తికర సంఘటన బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగింది.
ప్రధాని (prime minister of india) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ (PM Kisan) స్కీమ్ కింద భారత ప్రభుత్వం రూ.16,800 కోట్లను విడుదల చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి (Vijaya Sai Reddy) సోషల్ మీడియా (Social Media) అనుసంధాన వేదిక ట్విట్టర్ (Twitter)లో కొనియాడారు.
తెలంగాణను కొత్త రాష్ట్రంగా భారతదేశ మ్యాప్ లో తీసుకువచ్చిన కేసీఆర్ కు, నాటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణను కేసీఆర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకువచ్చారో అందరికీ తెలుసు. తెలంగాణ సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా నిలుపుతున్న కేటీఆర్ కు ధన్యవాదాలు.