తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్(hyderabad) వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) కార్యక్రమానికి సీఎం కేసీఆర్(cm kcr) ఐదోసారి హాజరుకాలేదు. బేగంపేట విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ను పంపారు. దీంతో ఈ అంశంపై నెటిజన్లు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా(india)లో మళ్లీ కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంది. క్రమ క్రమంలో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో కొత్తగా 6,155 కరోనా కేసులు(covid update) నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా 5.63 శాతానికి పెరిగింది.
మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్నారు. ఇంతలో హైదరాబాద్లో మరో భారీ ప్లెక్సీ వెలిసింది. మోడీ కుటుంబం స్వాగతం చెబుతోంది అని పైన రాసి ఉంది. అందులో రాజకీయ నేతలు తండ్రులు/ కుమారులు- కుమార్తెలు ఉన్నారు.
ఐపీఎల్ రెండో మ్యాచ్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగారు. లక్నో సూపర్ జెయింట్ ముందు 122 పరుగుల లక్ష్యం ఉంచారు.
పదో తరగతి హిందీ పేపర్ లీక్ జరిగడానికి కారణమైన స్టూడెంట్ను డిబార్ చేశారు. ఐదేళ్లపాటు పరీక్ష రాసేందుకు వీలులేదని డీఈవో స్పష్టంచేశారు. దీంతో బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. తన తప్పు ఏం లేదని చెబుతున్నాడు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ గురించి మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. తన తమ్ముడు చంద్రశేఖర్ క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనన్నారు.
సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ డైవర్స్ తీసుకుంటున్నారని మరోసారి చర్చకు వచ్చింది. గతంలో కూడా రూమర్స్ రాగా.. వాటిని ఇద్దరూ కొట్టిపారేశారు. ఇప్పుడు మరోసారి రూమర్స్ వస్తున్నాయి.
ఏపీ(ap)లో గత నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని జగన్(jagan) అంటూ...చంద్రబాబు(Chandrababu naidu) ఆయనకు సెల్ఫీ సవాల్(selfie challenge) చేశారు. మీరు చెప్పిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? సమాధానం చెప్తారా అంటూ ప్రశ్నించారు. నెల్లూరులో టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగిన క్రమంలో ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేసి డిమాండ్ చేశారు.