ఫేమస్ అమెరికన్ సింగర్ టేలర్ అలిసన్ స్విఫ్ట్(taylor swift) తన ప్రియుడి(joe alwyn)తో ఆరేళ్ల తర్వాత విడిపోయింది. ఈ మేరకు స్విఫ్ట్ తన ఇన్ స్టాలో పేర్కొంటూ వెల్లడించింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) శనివారం అస్సాం(Assam)లోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్(Tezpur Air Force Station) నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ నుంచి 30 నిమిషాల విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ఫ్లయింగ్ సూట్లో కనిపించారు.
విద్యుత్ మీటర్ల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) 13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం(tdp leader Pattabhi Ram) ఆరోపించారు. ఆ క్రమంలో మీటర్ల కాంట్రాక్టులు మొత్తం బినామీలకే ఇచ్చుకున్నట్లు గుర్తు చేశారు.
మాస్ మహారాజా రవితేజ నటించి, నిర్మించిన చిత్రం రావణాసుర(ravanasura). ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, శ్రీకాంత్ విసా కథను అందించారు.
ప్రముఖ దర్శకుడు రవిబాబు, నటి పూర్ణ నటించిన 'అసలు' మూవీ ట్రైలర్(asalu movie trailer) విడుదలైంది. ఓ ప్రొఫేసర్ ను ఎందుకు చంపావ్ అనే డైలాగ్ తో కొనసాగుతున్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM MODI) విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు భయపడుతున్నారని...వారికి దేశ, సమాజ సంక్షేమంతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కానీ వారికి తమ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.
తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా నిధులు ప్రకటించాలని కోరుతున్నాం. మీ రాజకీయ స్వార్థం కోసం ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం.
తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్(hyderabad) వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) కార్యక్రమానికి సీఎం కేసీఆర్(cm kcr) ఐదోసారి హాజరుకాలేదు. బేగంపేట విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ను పంపారు. దీంతో ఈ అంశంపై నెటిజన్లు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా(india)లో మళ్లీ కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంది. క్రమ క్రమంలో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో కొత్తగా 6,155 కరోనా కేసులు(covid update) నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా 5.63 శాతానికి పెరిగింది.