• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Lok Sabha Elections 2024: అలా చేస్తే ఖర్చు నాదే.. దేశంలోని పార్టీలకు కేసీఆర్ భారీ ఆఫర్?

బీజేపీ లేదా నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఖర్చు మొత్తం తానే భరిస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

April 4, 2023 / 09:32 AM IST

SSC exams: తండ్రి మృతి చెందిన గంటల్లో.. అశ్రునయనాలతో పరీక్ష రాసిన విద్యార్థి

తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోను... తన తండ్రి తనను ఎంతగానో చదివించాలని ఆశపడటంతో ఆ బాధలోను పదో తరగతి పరీక్షలు రాసి వచ్చాడు ఓ విద్యార్థి

April 4, 2023 / 08:51 AM IST

CSR Fraud సేవా పేరిట రూ.6 కోట్లు దోచుకున్న కిలేడీ.. నిండా మునిగిన ఎండీ

దయాగుణుడైన ఎండీ మహిళ చెప్పినట్టు చేశాడు. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఆన్ లైన్ లో ఆ మహిళ ఏకంగా రూ.6.69 కోట్లు వసూలు చేసింది.

April 4, 2023 / 08:42 AM IST

IPL 2023: 5000 పరుగుల ధోని, ఏడో ఆటగాడిగా రికార్డ్

ఐపీఎల్ లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత ఆటగాడిగా, ఏడో ఇంటర్నేషనల్ ఆటగాడిగా నిలిచాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.

April 4, 2023 / 08:30 AM IST

Opposition Parties నియంత మోదీని దింపేద్దాం.. ఒక తాటిపైకి 21 పార్టీలు

దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోదీని సాగనంపేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పదేళ్లలో కనిపించని అరుదైన దృశ్యం నేడు కనిపించింది.

April 4, 2023 / 07:22 AM IST

Pawan Kalyan: పొత్తుల కోసం.. ఢిల్లీలో బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు

పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.

April 3, 2023 / 09:32 PM IST

Chandra Babuకు ఓటేస్తే చేయి నరుక్కున్నట్టే.. మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఎవరూ చంద్రబాబుకు ఓటేయరని చెప్పారు.

April 3, 2023 / 09:00 PM IST

Viral video: మెట్రో రైలులో కపుల్స్ కిస్

తాజాగా, ఓ యువజంట ఏకంగా మెట్రో రైలులోనే ముద్దులు పెట్టుకున్న వీడియో వెలుగు చూసింది. ఈ వీడియో ఒక నిమిషం రెండు సెకన్లు ఉన్నది.

April 3, 2023 / 08:30 PM IST

State lo Leakage festival బండి సంజయ్ ఆరోపణలు, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు

పదో తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో లీకేజీల పండగ జరుగుతోందని మండిపడ్డారు.

April 3, 2023 / 07:05 PM IST

Sai Dharam Tej: యాక్సిడెంట్ గురించి మరిచిపోయా.. ఇక వరుసగా సినిమాలు

తాను తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఎప్పుడో మరిచిపోయానని టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు

April 3, 2023 / 06:55 PM IST

Gift Effect: పెళ్లి తర్వాత హోమ్ థియేటర్ పేలి వరుడు మృతి!

పెళ్లైన రెండు రోజులకే వరుడు ఆకస్మాత్తుగా మరణించాడు. అయితే తనకు వచ్చిన హోం థియేటర్(home theater)​ పేలిన(blast) క్రమంలో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వరుడితోపాటు అతని బంధువు కూడా ఒకరు మృతి చెందగా, ఇంకో ఏడుగురికి గాయలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh)లోని రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

April 3, 2023 / 06:47 PM IST

10th paper leak మంత్రి సబితా రాజీనామా చేయాలని ఎన్ఎస్‌యూఐ డిమాండ్

వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు కొశ్చన్ పేపర్ లీకయ్యింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్‌యూఐ ఏకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

April 3, 2023 / 06:21 PM IST

Covid Cases: దేశంలో కొత్తగా 3,641 కోవిడ్ కేసులు..20 వేలు దాటిన యాక్టివ్ కేసులు

దేశంలో(india) కొత్తగా 3,641 కరోనా కేసులు(corona cases) నమోదు కాగా..మరో 11 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 20,219కు పెరిగింది. ఈ క్రమంలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 6.12 శాతం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

April 3, 2023 / 06:08 PM IST

Gudivada Amarnath: ముందస్తుపై జగన్ తేల్చేశారన్న మంత్రి

ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తుకు వెళ్లేది లేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

April 3, 2023 / 06:00 PM IST

5 Naxals killed:భద్రతా దళాల కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి

జార్ఖండ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మావోయిస్ట కీలక నేతలు ఉన్నారు. వీరి తలపై రూ.25 లక్షల చొప్పున రికార్డు ఉంది.

April 3, 2023 / 05:51 PM IST