హైదరాబాద్(hyderabad) అమీర్ పేట(ameerpet)లో ఏషియన్ సినిమాస్తో కలిసి అల్లు అర్జున్(Allu Arjun) సొంతంగా మల్టీప్లెక్స్(Allu Arjun Multiplex) నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన థియేటర్ కరోనా కారణంగా ఆగింది. కానీ ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తైనట్లు తెలిసింది. ఈ క్రమంలో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఈసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి రాకూడదని స్పష్టం చేశారు. నరేంద్ర మదీ అప్రజాస్వామిక పాలనను దించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని స్టాలిన్ గుర్తు చేశారు.
ఆపిల్ ఐఫోన్ ఈసారి సరికొత్తగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఐఫోన్ 14(iPhone 14), 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు మార్చి 14 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళా డ్యాన్సర్ పైన డబ్బుల వర్షం కురిపించాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సదరు కాంగ్రెస్ నాయకుడి పేరు శివశంకర్ హంపనవ. అతను తన స్నేహితుడి ఇంట్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళ పైన నోట్లు వెదజల్లుతున్న వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి.
ఈ ఉత్సవం నిర్వహించరాదని న్యాయస్థానాల వరకు చేరింది. అయినా తమ గ్రామం క్షేమం కోరి తాము నిర్వహించుకుంటామని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతుండడంతో ఇక ఉత్సవానికి అనుమతులు లభిస్తున్నాయి. మీ సంప్రదాయాన్ని గౌరవిస్తాం కానీ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉత్సవం నిర్వహించుకోవాలనే పోలీసుల సూచనతో పిడిగుద్దులాట ప్రతియేటా జరుగుతోంది.
సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్టులో (remand report) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పేరును ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate).
మహిళ(women) లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను(international women's day) ఐక్యరాస్య సమితి నిర్వహిస్తుంది.
అక్కడ స్నానాలు చేస్తూ సరదాగా నీటిలో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలోనే లోతు ఎక్కువ ఉన్న ప్రదేశంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. లోతు అధికంగా ఉండడంతో నీటిలోనే కూరుకుపోయి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకుని బాలుర మృతదేహాలను బయటకు తీశారు.
బీహార్ జిల్లా నలందలో 45 ఏళ్ల శివరతి దేవి అనే మహిళ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని అమె మరోసారి నిరూపించారు. నాలుగు పదులు దాటినప్పటికీ, ఓ వైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు కోడళ్లతో కలిసి పరీక్ష రాయడం అందరినీ ఆకర్షించింది.
యువతలో గుండెపోటు(Heart Attack) ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(Heart Attack)కు గురై మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. అతి చిన్న వయసులో 19 ఏళ్లకే ఆ యువకుడికి గుండెపోటు(Heart Attack) వచ్చింది. స్నేహితులతో ఆడుతూ ఉండగానే ఆ యువకుడికి గుండెపోటు వచ్చింది.
Achennaidu : ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు..చాలా రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉంటాయి. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే... ఈ విషయంపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. డబ్బులు ఏ పార్టీ పంచినా తీసుకోవాలి అంటూ ఓటర్లకు ఆయన చెప్పడం గమనార్హం.
ఫుడ్ డెలివరీ యాప్ (food delivery apps) స్విగ్గీ (swiggy) హోలీ పండుగ (holi festival) సందర్భంగా చేసిన బిల్ బోర్డు ప్రకటన వివాదానికి దారి తీసింది. స్విగ్గీ ఇతర మతాల పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ, హిందూ పండుగ సమయంలో సూక్తులు వల్లిస్తోందని, వెంటనే స్విగ్గీ యాప్ ను అన్-ఇన్స్టాల్ చేయాలని పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడుతున్నారు.
Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైయ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి తన యాత్రలో వైఎస్సార్ పేరు ప్రస్తావించటం పైన షర్మిల ఫైర్ అయ్యారు. రేవంత్ ను టార్గెట్ చేస్తూ షర్మిల వరుస ట్వీట్లు చేసారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
డీఎంకే పార్టీ యువనేత, మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూరులో ఆదివారం సామూహిక వివాహ వేడుకకు హాజరయ్యాడు ఈ సందర్భంగా ఆ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ... అన్నాడీఎంకే, బీజేపీ వలె మాత్రం ఉండవద్దు అంటూ హితవు పలికారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్(sukesh chandrasekhar) హోలీ సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline FernandezJacqueline Fernandez )కు లేఖ రాశారు. ఆమె జీవితంలో 'రంగులు తిరిగి' ఇస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాదు మీడియాతోపాటు తన మిత్రులు, శత్రులకు కూడా హోలీ(holi) పండుగ శుభాకాంక్షలు తెలిపాడు.