హైదరాబాద్ పరిధిలో మరోసారి ఓ హోటల్లో పాడైన బిర్యానీ దొరికిపోయింది. ఆ కస్టమర్ తీసుకున్న ఆర్డర్లో తనకు కుళ్లిన మాంసం(Rotten biryani) వచ్చిన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
వాణిజ్య భూమిగా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపిన మంత్రి జయరామ్ తన కుటుంబం పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రూ.45 కోట్ల విలువైన భూమిని రూ.2 కోట్లు ప్రభుత్వ విలువ చూపించి కారుచౌకగా జయరామ్ కొట్టేశాడు.
భారతదేశంలో దాదాపు 8 నెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 12,591 కొత్త కోవిడ్ కేసులు రికార్డైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
శిక్ష నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగెరా (RP Mogera) తీర్పును నేటికి వాయిదా పడింది. నేటి విచారణలో శిక్షను రద్దు చేయాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
ప్రముఖ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య(Yash Chopras wife) పమేలా చోప్రా(pamela chopra) 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు సంబంధిత అనారోగ్యం కారణంగా ఆమె ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. పమేలా గతంలో యాశ్ చోప్రా కొన్ని చిత్రాల కోసం పాటలు కూడా పాడారు.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో బోల్డ్ సీన్స్ కామన్. అయితే దానికి ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఓటిటిలో మాత్రం అన్లిమిటేడ్ కంటెంట్ ఉంటుంది. దాంతో ఓటిటి అంటే కాస్త న్యూడ్గా బోల్డ్ సీన్స్(bold scenes) చేయాల్సిందే. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు భయపడినా, ప్రియాంక చోప్రా(Priyanka chopra) లాంటి స్టార్ హీరోయిన్లు మాత్రం తగ్గేదేలే అంటుంటారు. అదికూడా వెబ్ సిరీస్ కోసం అయితే.. మరింత రెచ్చిపోతుంది అమ్మడు.
వైఎస్ వివేకానంద కూతురు సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో అవినాష్కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు.
ఈ పనులకు రూ.3.42 కోట్లు వెచ్చించినట్లు మేయర్ ప్రకటించారు. రూ.కోటి కూడా ఖర్చు కాని ఈ పనులకు రెట్టింపు స్థాయిలో కేటాయింపులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈనెల 11వ తేదీన తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్ (Brighton Beach)లో విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో అలల ధాటికి సముద్రంలోకి సాయి తేజస్వి కొట్టుకుపోయింది.