బిహార్(bihar) ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ పోస్టులకు(teacher posts) ఆమోదం తెలిపింది. విద్యాశాఖలోని పలు విభాగాల్లో 1.78 లక్షల ఉపాధ్యాయులను నియమించే ప్రతిపాదనకు బీహార్ కేబినెట్ మంగళవారం ఓకే చెప్పింది.
మోకాలి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో కేన్ విలియమ్సన్(kane Williamson) రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతను గత నెలలో తన కుడి మోకాలికి సర్జరీ(surgery) చేయించుకున్నారు. ఈ క్రమంలో సర్జరీ విజయవంతమైనట్లు కేన్ పేర్కొనగా..విరాట్ సహా పలువురు స్పందించారు.
కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిన ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఎస్కార్ట్ హెలికాప్టర్(helicopter) బురద(mud)లో కూరుకుపోయింది. అయితే దానికి 100 మందికిపైగా సిబ్బందితోపాటు ఓ జేసీబీతోపైకి లేపారు.
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించకపోతే బాధితులతోపాటు అప్పు ఇచ్చిన వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే పరిస్థితిని బట్టి కొంత మంది వాగ్వాదానికి దిగుతూ తమ రుణం తీర్చాలని కోరుతారు. ఇంకొంత మంది సున్నితంగా అడుగుతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా తాను ఇచ్చిన డబ్బులు ఓ మహిళ సమాయానికి ఇవ్వలేదనే కారణంతో ఏకంగా యాసిడ్ దాడి(Acid attack) చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.
హీరోయిన్లు ప్రేమలో పడటం..తర్వాత విడిపోవటం కామన్ అనే చెప్పవచ్చు. గతంలో నయనతార, త్రిష వంటి చాలా మంది నటీమణులు కూడా ఈ బ్రేకప్(Breakup) పరిస్థితులను ఎదుర్కొన్నారు. తాజాగా ఈ లిస్టులో మరో నటి కూడా చేరింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా విషయంపై పునరాలోచన(Reconsider) చేస్తున్నట్లు ఆయన మేనల్లుడు అజిత్ పవార్ పేర్కొన్నారు. పవార్ రాజీనామాపై పునరాలోచనకు అంగీకరించారని, ఆయన రెండు మూడు రోజులు సమయం కావాలని చెప్పారని వెల్లడించారు. అయితే అంతకు ముందు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పవ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి షాకింగ్ న్యూస్ తగిలింది. పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్పై మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు గుజరాత్ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే వేసవి సెలవుల అనంతరం ఆయన పిటిషన్పై తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో కర్ణాటకలోని కోలార్లో ఎన్నికల ర్యాలీలో చేసిన “దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకు వచ్చింద...
విధుల్లో భాగంగా పోలీసు వాహనంలో వెళ్తున్న అధికారులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్(accident) సంభవించింది. ఈ క్రమంలో ఎస్సై, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా(mulugu district)లో చోటుచేసుకుంది.
దేశంలో గో ఫస్ట్(go first l) విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మే 3, 4 తేదీల్లో తక్కువ ధరలో సేవలందించే క్యారియర్ గో ఫస్ట్ ఫ్లైట్స్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. తీవ్రమైన నిధల కొరత కారణంగా రాబోయే రెండు రోజుల పాటు ఈ విమాన సేవల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తును కూడా [&...
సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, జబర్దస్త్ రాఘవ, వైవా హర్ష, పృథ్వీ, ధనరాజ్ వంటి పలువురు కమెడియన్లు యాక్ట్ చేసిన భువన విజయం మూవీ(Bhuvana Vijayam movie) ట్రైలర్(trailer) ఈరోజు విడుదలైంది. ఈ వీడియో చూస్తే భావోద్వేగాలు, సస్పెన్స్, కామెడీతో కూడిన చిత్రం మాదిరిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఎంత హాట్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ స్టాటస్ను ఎంజాయ్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ.. రీసెంట్గానే సిటాడెల్ అనే వెబ్ సిరీస్తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఇప్పుడు మెట్ గాలా 2023'లో ప్రియాంక ధరించిన నెక్లెస్ రేట...
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియాను అధిగమించి నంబర్ వన్గా నిలిచింది. ప్రస్తుతం భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 116 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.