• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Bandi sanjayకు నోటీసులు ఇచ్చిన సిట్.. 24న విచారణకు హాజరు కావాలని ఆదేశం

Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో ఆరోపణలు చేసిన విపక్ష నేతలకు సిట్ నోటీసులు ఇస్తోంది. ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు ఇష్యూ చేసింది. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.

March 21, 2023 / 07:14 PM IST

TSPSC Paper Leak: పేపర్ లీకేజీపై ఇంద్రకరణ్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీ (Paper Leak) సర్వ సాధారణంగా జరిగేవే అంటూ దీనిని తేలిగ్గా కొట్టి పారేసే ప్రయత్నం చేశారు.

March 21, 2023 / 06:17 PM IST

Patna railway station: ఆ వీడియో నాదే కావొచ్చన్న అమెరికా ముద్దుగుమ్మ

పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పోర్న్ వీడియో అంశంపై పోర్న్ స్టార్ కేంద్ర లస్ట్ స్పందించింది. ఈమె అమెరికాకు చెందిన ఫోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ నటి. 1978లో యూఎస్ లోని మిచిగాన్ మాడిసన్ హైట్స్ లో జన్మించింది.

March 21, 2023 / 05:42 PM IST

Kerala High Court: మతాన్ని దాచి… కాంగ్రెస్ నేత పిటిషన్, సీపీఎం ఎమ్మెల్యే ఎన్నిక రద్దు

2021 కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ దేవీకులం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీపీఎం తరఫున రాజా గెలిచాడు. అయితే ఆయన హిందువు కాదని, క్రైస్తవుడు అని, ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పోటీ ఎలా చేస్తారని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన కేరళ హైకోర్టు.. దేవీకులం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, ఎమ్మెల్యే రాజా ఎన్నికపై అ...

March 21, 2023 / 05:10 PM IST

Rk Roja:3 చోట్ల గెలిస్తే చాలా? టీడీపీ నేతలపై రోజా విసుర్లు

Rk roja:ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ 3 సీట్లను (seats) గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని.. ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీంతో వైసీపీ నేత, మంత్రి రోజా (roja) స్పందించారు. 3 సీట్లు (seats) గెలిస్తే చాలా? అని సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు (chandrababu), లోకేశ్ (lokesh) లక్ష్యంగా విమర్శలు చేశారు.

March 21, 2023 / 04:59 PM IST

Special category status for AP: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చేసిన కేంద్రం

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status) ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిపార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

March 21, 2023 / 04:44 PM IST

Kerala Summer Bumper lottery: నటి వద్ద పని చేసే వర్కర్ కు రూ.10 కోట్ల బంపర్ లాటరీ

ఓ సినీ నటి ఇంట్లో పని చేసే వ్యక్తి ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు. అతడికి రూ.10 కోట్ల లాటరీ తగిలింది. అసోంకు చెందిన అల్బర్ట్ గిట్టా అనే వ్యక్తి కేరళలోని కొచ్చిలో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా అతను ఓరు ముట్టాసీ గధ ఫేమ్ రజనీ చాందీ అనే నటి ఇంట్లో గెస్ట్ వర్కర్ గా పని చేస్తున్నాడు. అతనికి లాటరీ కొనుగోలు చేసే అలవాటు ఉంది. ఆ అలవాటు అతనిని ఇప్పుడు కోటీశ్వరుడిని చేసింది.

March 21, 2023 / 04:19 PM IST

80 thousand cops ఏం చేస్తున్నారు.. అమృత్ పాల్ సింగ్ తప్పించుకోవడంపై కోర్టు ఆగ్రహాం

80 thousand cops:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌ (Amritpal Singh) పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. ఈ ఘటనపై హర్యానా హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసులు (80 thousand cops) ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఇంత మంది ఉండగా.. ఆయన ఎలా తప్పించుకున్నారని ధర్మాసనం అడిగింది. ఇదీ ముమ్మాటికీ పోలీసుల నిఘా వైఫల్యమేనని స్పష్టంచేసింది.

March 21, 2023 / 03:38 PM IST

Murdoch 5th Marriage: 92 ఏళ్ల వయస్సులో 65 ఏళ్ల మహిళతో 5వ పెళ్లి

ఆస్ట్రేలియన్ - అమెరికన్ బిలియనీర్, మీడియో మొఘల్ రూపర్ట్ మర్దోక్ (Media Baron Rupert Murdoch) తన 92 ఏళ్ల వయస్సులో అయిదో పెళ్ళికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలైన మాజీ శాన్ ఫ్రాన్ పోలీస్ చాప్లాయిన్ యాన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith) ను వివాహం చేసుకోనున్నాడు.

March 21, 2023 / 03:32 PM IST

Amruta Fadnavis blackmail case: కూతురు తర్వాత… ఘరానా బూకీ అరెస్ట్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former Chief Minister) దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి (devendra fadnavis wife) అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్ జైసింఘానీని పోలీసులు అరెస్ట్ చేశారు.

March 21, 2023 / 03:04 PM IST

Kcr ఇప్పుడు గుర్తుకొచ్చరా? కార్యకర్తలకు ఆత్మీయ సందేశంపై షర్మిల విసుర్లు

YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (cm kcr) వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిన్న కార్యకర్తలకు ఆత్మీయ సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి షర్మిల ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

March 21, 2023 / 03:02 PM IST

Kejriwal : 70ఏళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు.. మోదీకి కేజ్రీవాల్ లేఖ

Kejriwal : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. రాష్ట్ర బడ్జెట్ నిలిపివేయడం పై కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. 75 ఏండ్ల చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా నిలిపివేయం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆయన లేఖలో ఆరోపించారు.

March 21, 2023 / 02:13 PM IST

Delhi Excise Policy Case: నా 10 ఫోన్లు ఇచ్చేస్తున్నా.. ఈడీకి కవిత లేఖ

భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఈడీకి లేఖ రాశారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖ రాశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఈఎంఈఐ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

March 21, 2023 / 02:37 PM IST

MLC Kavitha: ఈడీ ఆఫీసుకు చేరిన కవిత..మీడియాకు ఫోన్స్ చూపించిన ఎమ్మెల్సీ

బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం ఈడీ(ED) ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత మూడోసారి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సీఎం కేసీఆర్(CM KCR) నివాసం నుంచి ఆమె ఈడీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు ఆమె తన రెండు ఫోన్లను మీడియా ముందు ఉంచారు. ప్రజలకు అభివాదం చేశాక ఆమె తన మొబైల్స్ ను అందరికీ...

March 21, 2023 / 12:13 PM IST

Jagananna Gorumudda: నేటి నుంచి ‘జగనన్న గోరుముద్ద’లో మరో పోషకాహారం

ఏపీ వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో నేటి నుంచి మరో పోషకాహారాన్ని(Nutritious Food) ఏపీ సర్కార్ అందించనుంది. ఈ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్థులకు రాగి జావ(Ragi java)ను అందించే కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్(CM Jagan) లాంఛనంగా ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా రూ.86 కోట్ల అదనపు వ్యయాన్ని కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రార...

March 21, 2023 / 11:46 AM IST