పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం “తంగళన్”లో యాక్ట్ చేస్తున్న నటుడు చియాన్ విక్రమ్ రిహార్సల్స్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా కింద పడ్డారు. దీంతో ఆయన పక్కటెముక విరిగిందని అతని బృందం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విక్రమ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చియాన్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట...
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. మనోబాల మృతికి హీరోహీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాకుండానే బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమావేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన (Protest) చేశారు. ఈ క్రమంలో అధికారులను ఉద్దేశించి ‘సిగ్గుందా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు దూషించారు.
రాజకీయ దురంధరుడు శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామాతో జాతీయ రాజకీయాలతో పాటు మహారాష్ట్రలో (Maharashtra) సంచలనంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party -NCP) జాతీయ అధ్యక్ష పదవికి (Resignation) రాజీనామా చేయడంతో కలకలం ఏర్పడింది. అయితే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ (NCP) నాయకులతో పాటు సాధారణ కార్యకర్తలు, ప్రజలు కోరుతున్నారు. ఆయన రాజీనామాతో ఓ కార్యకర్త మన...
మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు.
ఇక తానే స్థానిక నాయకుడినని ఎమ్మెల్యే చెప్పారు. ‘ఇక్కడే పుట్టా. ఇక్కడే చస్తా.. చచ్చాక తాండూరులోనే బొంద పెట్టండి’ అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ తనదేనని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.
ఈ రోజు ఉదయం ఒక దుర్వార్త వినవలసి వచ్చింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో మంత్రి ఎంగోలా మృతి చెందారు. గన్ మెన్ కూడా చనిపోయాడు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది దేవుడు రాసిన రాత. ఏం జరిగినా మనం మార్చలేం
ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 5-6 గంటల మధ్యలో భారీ లోడుతో ఓ లారీ వచ్చింది. లారీ మధ్యలోకి చేరగానే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.