చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (CHASNUPP-5) ఇప్పటివరకు పొరుగు దేశంలోని అత్యంత ఖరీదైన అణు ప్రాజెక్ట్. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ తిరుగుబాటుతో పాకిస్తాన్ సతమతమవుతున్న తరుణంలో, చైనా దానికి సహాయం చేయడం, భారత్కు వ్యతిరేకంగా ఎక్కడో ఒక కుట్రను సూచిస్తుంది.
ముఖ్యంగా ఆసియాలో చాలా మందికి ప్రధానమైన ఆహారం అన్నం. మన రోజువారీ ఆహారంలో అంతర్భాగంగా మారింది. ఎంతగా అంటే చాలా మంది అన్నం లేకుండా ఒక్క పూట కూడా ఉండలేరు. భోజనం అంటే మనకు కచ్చితంగా అన్నమే అయ్యి ఉంటుంది. అయితే, ఈ మధ్యకాలంలో చాలా మంది బరువు తగ్గడానికి వైట్ రైస్ ని దూరం పెట్టమని చెబుతున్నారు. దాని ప్రకారం ఒక నెలంతా రైస్ ని పక్కన పెడితే ఏం జరుగుతుందో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
ఈరోజు(june 24rd 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ..తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటో షేర్ చేశారు. త్వరలోనే కోలుకుని అందరి ముందుకు వస్తానని ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీ ఫైర్ అయ్యాడు. మీడియా ముఖంగా ఆయన పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపుల మధ్య చిచ్చుపెట్టి పవన్ గెలవలేడని, ముద్రగడకు ఆయన క్షమాపణలు చెప్పాలని అన్నారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని తెలిపింది. అలాగే మెట్లమార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) గురించి అందరికీ తెలిసిందే. కెజియఫ్ సినిమాలతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. మూడో సినిమాతోనే వెయ్యి కోట్లు రాబట్టి.. ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ లిస్ట్లో టాప్ 5లో నిలిచాడు. ప్రస్తుతం డైరెక్టర్గా టాప్ లిస్ట్లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. అయినా కూడా ఇప్పుడు ఓ తెలుగు సినిమాకు స్క్రీన్ ప్లే అందించబోతున్నట్టు తెలుస్తోంది.
మూడు నెలల గ్యాప్తో మూడు సినిమాలతో బాక్సాఫీస్ కింగ్గా ప్రభాస్ నిలవబోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్తో ఫామ్లోకి వచ్చేశాడు డార్లింగ్. ప్రస్తుతం ఆదిపురుష్ థియేటర్లో సక్సెఫుల్గా రన్ అవుతోంది. వారం రోజుల్లో 400 కోట్లకు పైగా రాబట్టింది. ఇక ఆదిపురుష్ మ్యానియా మెల్లిగా తగ్గిపోతోంది కాబట్టి.. నెక్స్ట్ సలార్, ప్రాజెక్ట్ కె(Project K) టైం స్టార్ట్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కె టైటిల్ లాంచ్కు భారీ ...
మిస్టర్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో మిస్టర్ జుకర్బర్గ్(Mark Zuckerberg)తో "కేజ్ ఫైట్కు సిద్ధంగా ఉన్నానని" సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా బాస్ అయిన మిస్టర్ జుకర్బర్గ్, "నాకు లొకేషన్ పంపండి" అనే క్యాప్షన్తో మిస్టర్ మస్క్ ట్వీట్ యొక్క స్క్రీన్షాట్ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ధమాకాతో వంద కోట్ల కొల్లగొట్టిన మాస్ మహారాజా రవితేజ(raviteja).. ఆ వెంటనే మెగాస్టార్తో కలిసి వాల్తరు వీరయ్య భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నెగెటివ్ టచ్తో వచ్చిన 'రావణాసుర' మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్తో మాత్రం పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఆ తర్వాత ఈగల్గా రాబోతున్నాడు రవితేజ. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈగల్గా ఎటాక్ చేస్త...
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్(Adipurush) సినిమా..ఆది నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తపరిచారు. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారంటూ మండి పడ్డారు కొందరు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆదిపురుష్ని బ్యాన్(ban) చేయాలంటు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చత్తీస్ ఘడ్ సీఎం కూడా ఆదిపురుష్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడ...
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఈ ఏడాది జరగనున్న అవార్డుల ప్రదానోత్సవం షెడ్యూల్ వచ్చేసింది.
అక్కినేని వారసుడు నాగ చైతన్య(naga chaitanya)కి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరుసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతు పవనాలు రాష్ట్రం అంతటా వ్యాపించడం వల్ల పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.